విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

On
విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల : 

పట్టణ లోని శ్రీ వాసవి మాతా ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే విజయదశమి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాన్ని  వైశ్య సంఘం అధ్యక్షులు వూటూరి నవీన్, కార్యవర్గ సభ్యులు, వైశ్య సంఘం పుర ప్రముఖులు ఆవిష్కరించారు.

Tags

More News...

Local News 

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు జగిత్యాల జులై 12(ప్రజా  పట్టణంలో శ్రీ వాల్మీకి ఆవాసం సేవ భారతి లో మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్  మనుమరాలు సమీరా 8వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒక రోజు భోజనం వసతి కల్పించగా ముఖ్య అతిథిగా హాజరై   ఆవాసం విద్యార్థులకు భోజనం వడ్డించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ...
Read More...
Local News 

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ జూలై 12 (ప్రజామంటలు): బోనాల పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కింద సికింద్రాబాద్  నియోజకవర్గం  పరిధిలోని 212  దేవాలయాలకు రూ కోటి 12  లక్షల రూపాయలను ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది ఈ మేరకు శనివారం  సీతాఫల్మండి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ సలహాదారుడు వేం...
Read More...
Local News 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.     -టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.    జగిత్యాల జులై 12: విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల  టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ...
Read More...
Local News 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి  గొల్లపల్లి (ధర్మపురి) జూలై 12 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధోనూర్ చెందిన గొల్లెన రవి, గొల్లెన నాగరాజుల కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలు నుండి పక్క పక్కన నివసిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఇంటి స్థలం గెట్టు  విషయంలో గొడవలు జరుగుతున్నప్పటికీ ఈమధ్య మృతుడు గోల్లెన రవి, కొత్త ఇంటి  ఇంటి నిర్మాణం  చేపట్టి...
Read More...
Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపై దాడి – బంగారం, నగదు అపహరణ వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు)నెక్కొండ మండలంలోని పనికర గ్రామం అవతల ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలో శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దొంగతనానికి...
Read More...

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు    గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు వేలేరు, ప్రజామంటలు:గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తుది సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, భూ నిర్వాసితులకు ఎదురవుతున్న ఏవైనా సమస్యలు ఉంటే, అవి అర్జీ రూపంలో సమర్పించాలని తెలిపారు....
Read More...
Local News 

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు    జగిత్యాల  జూలై 11 ( ప్రజా మంటలు) ఆషాడమాసం శుక్రవారం సందర్భంగా పట్టణం లోని పురాణిపేట  శ్రీ లోకమాత (గాజుల) పోచమ్మ తల్లి ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో మహిళలు పాల్గొని గోరింటాకు సంబరాలు  జరుపుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి  ఆశీస్సులు కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని  కోరుకున్నారు....
Read More...
Local News 

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్    మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు) మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్...
Read More...
Local News 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం   జగిత్యాల జమంటలు11 (ప్రజా మంటలు)జిల్లా వైద్య, మరియు ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐఎంఏ భవన్ వరకుఈ యాత్ర కొనసాగింది  . ఈ నాటి  కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్  కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు...
Read More...
Local News 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక  కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్ 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని చిల్వర్ కోడూర్ గ్రామ శివారులో బసంత్ నగర్ నుండి నిజామాబాద్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...