జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 02:
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల పట్టణం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని, జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడు నిర్మాణం కానీ జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్స్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వారి కృషితో అభివృద్ధి చేసుకో కలిగామని అన్నారు.
మిషిన్ భగీరథ అమలు లేని సమయంలో జగిత్యాల పట్టణానికి నీటి తీరేలా ప్రతి ఇంటికి 200 రూపాయలకు నల్ల కలక్షన్ గాను 25 కోట్ల రూపాయల గ్రాంట్ సమకూర్చి జగిత్యాల పట్టణంలో ప్రతి ఇంటికి నీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేసిన నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర ద్వారా రైతుల కష్టాలను తెలుసుకొని వారి సమస్యలను తీర్చే విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం రైతుల కష్టాలు తుడిచే విదంగా ఉచిత విద్యుత్ పైన చేయడం ఆయనతోనే సాధ్యం అయిందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు
రైతులకు విత్తన సబ్సిడీతో పాటు ఐకేపీ సెంటర్ గాని ప్రతి పథకం రైతులకు నిరుపేదలకు చెందే విదంగా ప్రవేశ పెట్టడం ప్రతి ఒక్కరి గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఇందులో మున్సిపల్ ఛైర్పర్సన్ అదువల జ్యోతి, మాజీ ఛైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్, మహిళా అధ్యక్షురాలు విజయలక్మి,పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
