జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 02:
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల పట్టణం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని, జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడు నిర్మాణం కానీ జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్స్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వారి కృషితో అభివృద్ధి చేసుకో కలిగామని అన్నారు.
మిషిన్ భగీరథ అమలు లేని సమయంలో జగిత్యాల పట్టణానికి నీటి తీరేలా ప్రతి ఇంటికి 200 రూపాయలకు నల్ల కలక్షన్ గాను 25 కోట్ల రూపాయల గ్రాంట్ సమకూర్చి జగిత్యాల పట్టణంలో ప్రతి ఇంటికి నీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేసిన నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర ద్వారా రైతుల కష్టాలను తెలుసుకొని వారి సమస్యలను తీర్చే విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం రైతుల కష్టాలు తుడిచే విదంగా ఉచిత విద్యుత్ పైన చేయడం ఆయనతోనే సాధ్యం అయిందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు
రైతులకు విత్తన సబ్సిడీతో పాటు ఐకేపీ సెంటర్ గాని ప్రతి పథకం రైతులకు నిరుపేదలకు చెందే విదంగా ప్రవేశ పెట్టడం ప్రతి ఒక్కరి గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఇందులో మున్సిపల్ ఛైర్పర్సన్ అదువల జ్యోతి, మాజీ ఛైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్, మహిళా అధ్యక్షురాలు విజయలక్మి,పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)