జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల అభివృద్ధిలో వై ఎస్ పాత్ర ఎనలేనిది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 02:
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల పట్టణం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని, జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడు నిర్మాణం కానీ జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్స్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వారి కృషితో అభివృద్ధి చేసుకో కలిగామని అన్నారు.
మిషిన్ భగీరథ అమలు లేని సమయంలో జగిత్యాల పట్టణానికి నీటి తీరేలా ప్రతి ఇంటికి 200 రూపాయలకు నల్ల కలక్షన్ గాను 25 కోట్ల రూపాయల గ్రాంట్ సమకూర్చి జగిత్యాల పట్టణంలో ప్రతి ఇంటికి నీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేసిన నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర ద్వారా రైతుల కష్టాలను తెలుసుకొని వారి సమస్యలను తీర్చే విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం రైతుల కష్టాలు తుడిచే విదంగా ఉచిత విద్యుత్ పైన చేయడం ఆయనతోనే సాధ్యం అయిందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు
రైతులకు విత్తన సబ్సిడీతో పాటు ఐకేపీ సెంటర్ గాని ప్రతి పథకం రైతులకు నిరుపేదలకు చెందే విదంగా ప్రవేశ పెట్టడం ప్రతి ఒక్కరి గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఇందులో మున్సిపల్ ఛైర్పర్సన్ అదువల జ్యోతి, మాజీ ఛైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్, మహిళా అధ్యక్షురాలు విజయలక్మి,పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
