ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి
జగిత్యాల జిల్లా 30( ప్రజా మంటలు):
అదనపు కలెక్టర్, జగిత్యాల అధ్యక్షతన జిల్లా సమీకృత కార్యాలయము నందు వానాకాలము మరియు యాసంగి 2023-24కి సంబందించిన సి ఎం ఆర్ చెల్లింపులపై రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించినారు.
అదనపు కలెక్టర్ సమావేశములో రైస్ మిల్లర్స్ మాట్లాడుతూ ప్రభుత్వము నిర్దేశించిన గడువు తేదిలోగా సి ఎం ఆర్ బకాయిలు చెల్లించాలని లేని ఎడల చట్ట పరమైన చర్యలు తీసుకోనబడునని హెచ్చరించినారు.
తదుపరి దీనికి సంబంధించి పౌరసరఫరాల క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యం ప్రకారము వారి పరిధిలోని మిల్లుల నుండి సి ఏంఆర్ డెలివరీలు చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అలానే ఎఫ్ సిఐ అధికారులు సి ఎం ఆర్ గోడౌన్ లలో అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చెయ్యాలని మరియు ఎస్ డబ్లూ సి వారు గోడౌన్ నకు వచ్చు స్టాక్స్ దిగుమతి చేసుకొనుటకు సరిపడు హమలిలను సమకూర్చుకోవాలని అదేశించినారు.
ఇట్టి సమావేశములో, జిల్లా పౌరసరఫరా అధికారి, జగిత్యాల మరియు జిల్లా మేనేజర్ పౌరసరఫరా సంస్థ జగిత్యాల , రా మరియు బాయిల్డ్ ప్రెసిడెంట్లు, పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బంది మరియు రా మరియు మిల్లర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
