ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)
ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ
తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది.
నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..
బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ రెండు సార్లు అవకాశం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.
టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.
టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.
గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.
గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే 30 వేల మంది నియామకాలు చేపట్టినం.
గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.
గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.
గ్రూప్ 2 పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.
ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.
ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా అప్గ్రేడ్ చేసినం.
సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..
మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.
గ్రూప్ -1 మెయిన్స్ కు 1:100
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.
బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.
ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.
ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.
ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.
నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.
ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.
ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజామంటలు):
కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు ఎన్.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్జోన్ జోనల్ కమిషనర్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా... హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను... భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ... హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
హైదరాబాద్ను సేఫరాబాద్ గా మార్చాలన్న లక్ష్యంతో సర్వేజనా ఫౌండేషన్ రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీకాత్మకంగా యమలోకం నుంచి వచ్చిన యమధర్మరాజును రంగంలోకి దింపారు. రసూల్పురా జంక్షన్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నగరంలోని 365... గాంధీనగర్ సర్పంచ్గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు):
మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత, సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో కేతిరి లక్ష్మారెడ్డి సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు కేతిరి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకన్న, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి దయాకర్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ,... ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’
భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు) :
మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం వద్ద ఈ నెల 3, 4 తేదీల్లో (సోమ,మంగళ) కాకతీయ టయోటా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయని సేల్స్ మేనేజర్... రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం
సారంగాపూర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)మండల రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలవగా వడ్డరకాలని నూతన... సిలెండర్ బుడ్డీల దొంగ అరెస్ట్ _సిలిండర్లు స్వాధీనం
జగిత్యాల డిసెంబర్ 3(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పరిధిలో డోమెస్టిక్ వంట గ్యాస్ బుడ్డిలను దొంగిలిస్తున్న దొంగ వివరాలను డిఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమేర్ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా ఇండ్లలోకి దూరి బయట ఉంచుతున్న వంట గ్యాసు బుడ్డిలను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సిసి... దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల దివ్యాంగుల బదిరుల ఆశ్రమ పాఠశాలలో లో మహిళలు పిల్లలు,దివ్యాంగులు వయోవృద్ధుల సాధికారత... నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం గొల్లపెల్లి మండల కేంద్రం తొ పాటు చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ తీరును... గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన నల్ల నీరజ _సతీశ్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 03, (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా నల్ల నీరజ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు
ప్రైవేటు స్లీపర్ బస్సులకు గట్టి దెబ్బ — అన్ని రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘోర ప్రమాదాలు అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ... 