ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ 
తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది. 

నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..

బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ  రెండు సార్లు అవకాశం కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ  సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.

టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.

టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.

గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.

గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే  30 వేల మంది నియామకాలు చేపట్టినం.

గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.

గ్రూప్ 2  పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.

ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా  అప్గ్రేడ్ చేసినం.

సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..

మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.

గ్రూప్ -1  మెయిన్స్ కు 1:100 
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.

బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.

ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.

డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.

ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.

నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను   ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.

ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా  ప్రతి సంవత్సరం 
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Tags

More News...

National  International   State News 

ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు!

ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు! ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు! లండన్ జనవరి 24: బ్రిటన్లో ముగ్గురు బాలికలను హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు 52 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రుడాకుబానా (18) జూలై 2024లో సౌత్‌పోర్ట్‌లో ఆలిస్ డా సిల్వా అగ్యుయర్ (9), బెబే కింగ్ (6), ఎల్సీ డాట్ స్టాన్‌కోంబ్...
Read More...
Local News 

ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది

ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు): పద్మారావునగర్​ పార్కు ప్రాంతంలో ఫుట్ పాత్​ ల వెంట ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలను శుక్రవారం సికింద్రాబాద్​ జీహెచ్​ఎమ్ సీ సిబ్బంది కూల్చివేశారు. పార్కు ప్రాంతంలోని ఫుట్​ పాత్​ లను ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా...
Read More...
Local News  State News 

ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు

ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు రికార్డు స్థాయిలో ప్రజావాణిలో దరఖాస్తుల నమోదు సింహ భాగం ఇందిరమ్మ ఇండ్ల కోసమే  దరఖాస్తులను స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య   హైదరాబాద్ జనవరి 24: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 12,...
Read More...
National  State News 

స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు 

స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు  స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు  చెన్నై జనవరి 24:“పోష్ చట్టంలో కనిపించే “లైంగిక వేధింపులు” అనే నిర్వచనం దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం కంటే ఆ చర్యకు ప్రాముఖ్యత అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయ పడింది.స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే అని...
Read More...
Local News  State News 

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు సికింద్రాబాద్​ జనవరి 24 (ప్రజామంటలు) : కుమారుడి మరణంతో దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. వివరాలు ఇవి.... వెస్ట్ బెంగాల్ రాష్ట్రం  కూచ్ బీహార్ జిల్లాకు చెందిన హితేన్ బర్మన్, పూర్ణిమా బర్మన్ దంపతుల కుమారుడు ఆదిత్య బర్మన్  (4 నెలల వయస్సు) శుక్రవారం...
Read More...
Local News  State News 

కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్ 

కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్  కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్  కరీంనగర్ జనవరి 24:  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, పది మంది కార్పొరేటర్లతో కలిసి రేపు, కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.  స్థానిక BRS నాయకుల మధ్య ఉన్న వివాదాలే ఆయన పార్టీ ఫిరయింపుకు కారణం అని...
Read More...
Local News 

అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ

అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ   ధర్మపురి జనవరి 34: ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని న్యూ హరిజన వాడలో గల అంగన్వాడీ కేంద్రానికి కేంద్ర అంగన్వాడి కార్యకర్త, టీచర్ జె .మాధవీలత విజ్ఞప్తి  మేరకు, అంగన్వాడీ కేంద్రానికి, ధర్మపురికి చెందిన రాష్ట్ర బిజెపి నాయకుడు, దాత దామెర రామ్ సుధాకర్ గారి ₹ 25 వేల...
Read More...
Local News 

మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన

మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు) : బన్సీలాల్​ పేట డివిజన్​ మేకలమండి లో డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరీ అయి, పనులు చేయడానికి కాంట్రాక్టర్​ సిద్దంగా ఉన్నప్పటికీ అధికారులు పనులు ప్రారంభించడానికి  జాప్యం చేయడంపై కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డివిజన్​...
Read More...
Local News 

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి   * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి 

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి   * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి  కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి    * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి  సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు ) : కొండపోచమ్మ సాగర్​ నీటిలో మునిగి మృతిచెందిన  సిటీకి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి స్థానిక బీజేపీ నాయకులతో...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు 

స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు  స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు  సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు): జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లకుంట  ప్రభుత్వ పాఠశాలలో స్కై ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.  బాలికలకు క్యారం బోర్డ్స్, చెస్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, స్కిప్పింగ్ ఇతర ఆటవస్తువులు  బిస్కెట్స్ ప్యాకెట్స్ అందించారు....
Read More...
National  State News 

పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా 

పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా  పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా  న్యూ ఢిల్లీ జనవరి 24: వక్స్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారని డీఎంకే ఎంపీ. ఎ. రాజా వివరించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్సభలో వక్స్ సవరణ బిల్లును...
Read More...
Local News 

మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు

మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు మాతృ గయ జనవరి 24 (ప్రజా మంటలు) మాతృదేవతకు శ్రాద్ధం చేయడం కేవలం మాతృగయ సిద్దుపూర్ ప్రాముఖ్యత. మాతృశ్రీకి, పిత్రుడికి కొడుకులు మాత్రమే శ్రాద్దం నిర్వహిస్తారు కానీ మాతృగయాలో కుమారుడు ,కుమార్తె సైతం కర్మ నిర్వహించడం ఇక్కడి స్థల విశేషం. పూర్వము ఈ గ్రామం పేరు శ్రీ స్థల్ ఇక్కడ రాజు సిద్ధ రాజ్ జై...
Read More...