ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)
ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ
తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది.
నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..
బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ రెండు సార్లు అవకాశం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.
టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.
టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.
గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.
గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే 30 వేల మంది నియామకాలు చేపట్టినం.
గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.
గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.
గ్రూప్ 2 పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.
ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.
ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా అప్గ్రేడ్ చేసినం.
సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..
మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.
గ్రూప్ -1 మెయిన్స్ కు 1:100
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.
బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.
ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.
ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.
ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.
నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.
ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.
ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
చెన్నై, ఫిబ్రవరి 19:
నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం... రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్మ్యాప్పై జాతీయ నేతలతో చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ప్రతినిధి బృందం మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ... బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)::
బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత... నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు
మెట్పల్లి, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన నూతన కౌన్సిలర్లను మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మార్గదర్శకత్వంలో, కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్... మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు బీసీ సంఘం వారిచే ఘనంగా సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ లను బీసీ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోగురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి ముసి పట్ల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, బిసిల సమస్యలపై దృష్టిసారించి చేతి వృత్తుల వారికి ఉపాధి... హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
హనుమకొండ చెరబండ రాజు నగర్లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.
SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర... బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్జెట్కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ / కోల్కతా ఫిబ్రవరి 19:
భద్రతా రుసుములు, ఎయిర్స్పేస్ వినియోగానికి సంబంధించిన బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని వినియోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో కోల్కతా నుంచి ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే కొన్ని విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
ప్రధానంగా కోల్కతా–గువాహటి, కోల్కతా–ఇంఫాల్ వంటి రూట్లలో... ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు
అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
హెరిటేజ్... జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఫిబ్రవరి 19 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ని,అదనపు కలెక్టర్ బి ఎస్ లత,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రాజ గౌడ్ ని వారి ఛాంబర్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి... విజయకాంత్.డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక
చెన్నై, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డీఎంకే కూటమిలో చేరని డీఎండీకే, తొలిసారిగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేయనుంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్కు సాధికారత సాధనంగా మారాలి
న్యూఢిల్లీ ఫిబ్రవరి 19:
కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఏఐ ఇంపాక్ట్ కాన్క్లేవ్లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను... బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు... 