ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ 
తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది. 

నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..

బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ  రెండు సార్లు అవకాశం కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ  సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.

టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.

టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.

గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.

గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే  30 వేల మంది నియామకాలు చేపట్టినం.

గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.

గ్రూప్ 2  పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.

ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా  అప్గ్రేడ్ చేసినం.

సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..

మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.

గ్రూప్ -1  మెయిన్స్ కు 1:100 
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.

బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.

ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.

డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.

ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.

నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను   ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.

ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా  ప్రతి సంవత్సరం 
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ

సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ సుప్రీం కోర్టు గవర్నర్–ముఖ్యమంత్రి అధికార తీర్పు | Article 200, 201, 145(3) పూర్తి విశ్లేషణ (అవగాహన కొరకు మాత్రమే) (సిహెచ్ వి ప్రభాకర్ రావు) తమిళనాడు ముఖ్యమంత్రి–గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన రాజ్యాంగ...
Read More...
Local News 

చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్

చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్ హైదరాబాద్‌ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.   చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల...
Read More...
Local News  State News 

చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..

చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు.. సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) : ఆర్‌ఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్‌ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి...
Read More...
Local News 

శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..

శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు.. సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) : నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్‌ అండ్‌ చైల్డ్ కేర్‌ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్‌ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్‌ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు...
Read More...
Local News  Spiritual  

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు. ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం  మరియు భక్తి గీతం...
Read More...

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి  అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు) కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.  శుక్రవారం ధర్మపురి  మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం   గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ...
Read More...
National  State News 

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్   జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి    రాష్ట్రపతి ని ఆహ్వానించారు. రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ...
Read More...
Local News 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో  పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
Read More...
Local News 

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..    

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..     జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు): తల్లిదండ్రులను నిరాదరిస్తున్న  కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి...
Read More...

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్ దుబాయ్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): దుబాయ్‌ ఎయిర్‌ షోలో భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్‌.ఏ‌.ఎల్‌ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్​ కాంబాట్​ ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ...
Read More...

కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ

 కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం...
Read More...

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్? హైదరాబాద్‌, నవంబర్‌ 21 (ప్రజా మంటలు): తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్​ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో...
Read More...