మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష
మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష
జగిత్యాల జూన్ 26 (ప్రజా మంటలు) :
జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దావా వసంత మాట్లాడుతూ,మండలాల్లోని ప్రతి గ్రామంలో పారిశుధ్యం మరియు సానిటేషన్ ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
రానున్నది వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు.
రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా ప్రతి ఒక్క మండల అధికారి కృషి చేయాలని అధికారులను కోరారు
జిల్లాలోని మండల అభివృద్ధిలో భాగస్వామ్యమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించారు.మండలాల్లోని ప్రతి గ్రామంలో మత్తు పదార్థాల నివారణలో ఎంపీడీవోలు ప్రముఖ పాత్ర పోషించాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) మరియు జెడ్పీ సీఈఓ రఘువరణ్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
