మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష
మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జెడ్పి చైర్ పర్సన్ సమీక్ష
జగిత్యాల జూన్ 26 (ప్రజా మంటలు) :
జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దావా వసంత మాట్లాడుతూ,మండలాల్లోని ప్రతి గ్రామంలో పారిశుధ్యం మరియు సానిటేషన్ ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
రానున్నది వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు.
రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా ప్రతి ఒక్క మండల అధికారి కృషి చేయాలని అధికారులను కోరారు
జిల్లాలోని మండల అభివృద్ధిలో భాగస్వామ్యమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించారు.మండలాల్లోని ప్రతి గ్రామంలో మత్తు పదార్థాల నివారణలో ఎంపీడీవోలు ప్రముఖ పాత్ర పోషించాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) మరియు జెడ్పీ సీఈఓ రఘువరణ్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)