హనుమాన్ విగ్రహ చర ప్రతిష్ట.
(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల మార్చి 26 ( ప్రజా మంటలు)
పట్టణంలోని హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని గుండు(స్వయంభూ ) హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి మన్యూ సూక్తంతో పలారసాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే నూతనంగా ఏర్పాటు చేసుకున్న హనుమాన్ విగ్రహానికి ధర్మపురి శ్రీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో చర ప్రతిష్ట, వైదిక క్రతువులు నిర్వహించారు.
అట్టి విగ్రహానికి మంగళవారం మున్యుసూక్త అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం,భజనలు మంగళహారతి, మంత్రపుష్పంతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
వైదిక క్రతువులు సంగనభట్ల. నరేందర్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ లు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన
