గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్
ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్
పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురువారం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది.
ఈ సందర్భంగా కమిషన్ ఛైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్, సభ్యులు (జుడీషియల్) శివాది ప్రవీణ, సభ్యులు (నాన్ జుడీషియల్) డా. బి. కిషోర్ (ఐఏఎస్ రిటైర్డ్) పాల్గొన్నారు. కమిషన్ కార్యదర్శి, సీఈఓ ఏ.ఎన్. కాంతి వెస్లీ (ఐఏఎస్), డిప్యూటీ రిజిస్ట్రార్ బి.వి.ఏ. విజయ్, ప్రజాసంబంధాధికారి పి.శ్రీనివాస్రావు, డీఎస్పీ రాములు తదితరులు వెంట ఉన్నారు.
సూపరింటెండెంట్ డా. వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఇందిరా ఇతర వైద్యులు, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ అనుదీప్ లు కమిషన్ బృందాన్ని ఆహ్వానించారు. కమిషన్ అధికారులు ముందుగా ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి, విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అనంతరం జెరియాట్రిక్ (వయోవృద్ధుల), పేడియాట్రిక్ (పిల్లల), పేడియాట్రిక్ సర్జరీ విభాగాలతోపాటు ఇతర విభాగాలను సందర్శించి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత వైద్యులు పేషంట్లతో కమిషన్ చైర్మన్ మాట్లాడి వారికి అందుతున్న వైద్యాన్ని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
తరువాత సూపరింటెండెంట్ ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఛైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ గాంధీ ఆస్పత్రి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేడియాట్రిక్ సర్జరీ విభాగంలో జరుగుతున్న సేవలను ప్రశంసిస్తూ వైద్యులు, సిబ్బంది కృషిని అభినందించారు. నిత్యం వేలాదిమంది పేషెంట్లు, వారి సహాయకులు ఆసుపత్రికి వస్తుంటారని ఈ క్రమంలో కొంత ఇబ్బంది కలిగేది సహజమే అని అన్నారు ఇది ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి లాగా కాదని నిత్యం ఎంతమంది పేషెంట్లు వచ్చిన కాదనకుండా ఇక్కడ డాక్టర్లు ఎంతో ఓపికతో వైద్యం చేయడం గొప్ప విషయం అన్నారు తెలంగాణలో ఇలాంటి ఆసుపత్రి ఉండటం గ్రేట్ అన్నారు.
గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్.సునీల్, ఆర్ఎంఓ శేషాద్రి, డాక్టర్ యోగేందర్, పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ నాగార్జున, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్
కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల... గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.
సమస్యను... వృద్ద అనాధల మరణాలు నిత్యకృత్యమయ్యాయి. :: పరిష్కారం చూపండి సార్.
ఎస్హెచ్ఆర్సీ చైర్మన్ కు ఏసీపీ విజ్ఞప్తి
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనాథల మరణాలు సర్వసాధారణంగా మారయ్యాయని, ఈ అంశంపై ఫోకస్ చేసి, పరిష్కారం చూపాలని చిలకలగూడ డివిజన్ ఏసీపీ శశాంక్ రెడ్డి రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డా.షమీమ్ అక్తర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీ... థాయిలాండ్లో మిస్ యూనివర్స్ పోటీల్లో వివాదం – పోటీ పర్యవేక్షకురాలిపై అవమాన ఆరోపణలు
బ్యాంకాక్ (థాయిలాండ్), నవంబర్ 06 :
థాయిలాండ్లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల్లో తీవ్ర వివాదం చెలరేగింది. పోటీ పర్యవేక్షకురాలు నవత్ ఇత్సారక్రిషిల్, మిస్ యూనివర్స్ థాయిలాండ్ అధ్యక్షురాలు, పాల్గొనే అందగత్తెలను అవమానించారన్న ఆరోపణలు బహిరంగంగా వెల్లువెత్తాయి.
బ్యాంకాక్లోని ప్రధాన వేదికలో జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అందాల... మహబూబాబాద్ జిల్లాలో రూ.10 వేల లంచం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ శాఖ అధికారి
మహబూబాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
మహబూబాబాద్ జిల్లాలో లంచం కేసులో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. అనేపురం గ్రామం, మర్రిపాడ మండలంలో పనిచేస్తున్న **వ్యవసాయ విస్తరణ అధికారి జీ. సందీప్ (29)**ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారంగల్ రేంజ్ పరిధిలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... అసిఫాబాద్ సివిల్ సప్లైస్ కార్యాలయ అధికారులపై ఏసీబీ ఉచ్చు – రూ.75 వేల లంచం కేసు
అసిఫాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
అసిఫాబాద్ జిల్లాలో లంచం కేసులో ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలో పట్టుకున్నారు. సివిల్ సప్లైస్ కార్యాలయానికి చెందిన డిస్ట్రిక్ట్ మేనేజర్ (AO-1) గురుబెల్లి వెంకట్ నరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ (AO-2) కోతగొల్ల మనికాంత్ లపై ఏసీబీ ఉచ్చు వేసింది.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... నవీన్ యాదవ్కు మద్దతుగా కోట నీలిమ ప్రచారం
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బరిలో ఉత్సాహం
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ఉపఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి వి.నవీన్యాదవ్కు మద్దతుగా పీసీసీ వైస్ప్రెసిడెంట్డాక్టర్కోట నీలిమ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఆమె స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్ మెంట్వాసులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో... 13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స..
బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ సక్సెస్
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
వరంగల్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తికి బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో చేసిన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి గుండె ప్రధాన రక్తనాళం ఆయోర్టాలో 13.5 సెంటీమీటర్ల మేర ఏర్పడిన ఆన్యురిజం కారణంగా పూర్తిగా
ఆయన... చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన
సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు):
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు... మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్
జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం మేరకు, అఖిల్ తల్లి... జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ... ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని బిబి, రాజుపల్లె గ్రామ శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియనిసం 30:40 మధ్యన మహిళ మృతదేహం ఒట్టి పైన ఆనవాళ్లు చామన చాయ ఎరుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా మృతురాల వివరాలు తెలిసినవారు ఈ క్రింది నెంబర్ల... 