నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత
నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల గురించి ఏం తెలుస్తుందని, గోదావరి పరివాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడు లేనంత నష్టం జరిగిందని,ఇది దేవుడు చేసింది కాదు. ఈ సారి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేసిన పాపమని ,పొలాల్లో పది రోజులు నీళ్లు నిలబడి ఉన్నాయని విమర్శించారు.
అంతకుముందు మనం వరదలు వచ్చిన తట్టుకునే విధంగా సిద్ధంగా ఉండేవాళ్లం. ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. యూరియ కూడా ఇవ్వటానికి సరైన ప్రణాళిక లేదు. యూరియ ఇవ్వటానికి కూడా రైతులను లైన్లలో నిలబెట్టారు. యూరియ గురించే తెలియని ప్రభుత్వానికి ఇక నీళ్ల గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవ చేశారు.
ఎస్సారెస్పీ నుంచి అవసరాన్ని బట్టి నీళ్లు వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈసారి అలాగే నిల్వ ఉంచారు. మొత్తం గేట్లు ఎత్తకుండా సగమే ఎత్తారు. అంటే రైతులను మోసం చేయటంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరు చెప్పి ఏమీ చేయలేదు. రెండేళ్లు అనేకం భరించామని కవిత అన్నారు.

More News...
<%- node_title %>
<%- node_title %>
హైదరాబాద్ చదర్ఘాట్లో డీసీపీపై రౌడీషీటర్ దాడి
DCP పై రౌడీషీటర్ దాడి సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు
శుక్రవారం (అక్టోబర్ 24) సాయంత్రం, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ S. చైతన్య కుమార్ చదర్ఘాట్ ప్రాంతంలో జరగిన దుర్ఘటనలో రౌడీషీటర్ పీడితుడిగా మారాడు. డీసీపీ తన కార్యాలయానికి తిరుగుతున్న సమయంలో మొబైల్ ఫోన్ దొంగతనంలో పాలుపంచుకునే వ్యక్తులను గుర్తించి వెంటాడారు.
దాడి ఘట్టం... “బైసన్ – కాలమాదన్”: కబడ్డీ క్రీడా నేపథ్యంతో సామాజిక వాస్తవాలపై ఆవిష్కారం
కులవివక్షను, యువత ఎదుర్కొనే ఆంక్షలను గాఢంగా ప్రతిబింబిస్తుంది.
చెన్నై, అక్టోబర్ 26:
తమిళ సినిమా ప్రపంచం మరోసారి ఆలోచింపజేసే చిత్రాన్ని చూసింది. దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన “బైసన్ – కాలమాదన్” చిత్రం ప్రస్తుతం విమర్శకులు, ప్రేక్షకులు, రాజకీయ నేతల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని “హృదయాన్ని... చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా?
CIA–మోదీ–పుతిన్ కథనం: బంగ్లాదేశ్లో CIA అధికారి మరణం ప్రచారంలో భాగమా?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ అక్టోబర్ 26:
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్... బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు
కోల్కతా, అక్టోబర్ 26:
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్
విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా
వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు.
ఈ... ఛత్తీస్గఢ్లో విశిష్ట ఆచారం: అంగార్మోతీ అమ్మవారికి సంతాన కోరికతో మహిళల సమర్పణలు
ధమ్రీ (ఛత్తీస్గఢ్) అక్టోబర్ 26:
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్రీ జిల్లాలో గంగ్రేల్ ప్రాంతంలో కొలువై ఉన్న అంగార్మోతీ అమ్మవారు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సంతానం కోసం తపనపడుతున్న మహిళలు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే కోరికలు తీర్చబడతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.
ప్రతీ ఏటా దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా... నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత
నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల... ప్రేమించిన యువతి దక్కదని యువకుని ఆత్మహత్య
హన్మకొండ అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ లో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.... ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు... చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..
సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :
వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు.
సాధారణంగా వచ్చే... 15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్... యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి
మెరుగైన చికిత్సకు ఆదేశం... ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు....
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సాయంత్రం పరామర్శించారు.
చికిత్స పొందుతున్న హిమేష్... 