చిరువ్యాపారుల పొట్ట కొట్టకండి. - జీహెచ్ఎమ్సీ ఆఫీస్ ఎదుట స్ర్టీట్ వెండర్స్ ఆందోళన
సికింద్రాబాద్ జూన్ 27 (ప్రజామంటలు) :
మెట్టుగూడలోని దాదాపు 150 స్ట్రీట్ వెండర్ల దుకాణాలను తీసేసి వాళ్ళను రోడ్డు మీదకు లాగిన అధికారుల చర్యను మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఖండించారు. శుక్రవారం స్ర్టీట్ వెండర్స్ తో కలసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని ప్లకార్డ్స్ తో ఆందోళన నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ..జోనల్ కమిషనర్ ను కలవడానికి తాము వస్తే మీటింగ్ లో ఉన్నానంటూ సమస్యను దాటవేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్ర్టీట్ వెండర్స్ కు అండగా ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంవారి దుకాణాలను కూల్చివేసి, వారి జీవనోపాధిని కాలరాస్తుందన్నారు. రోజు వారి చిరు వ్యాపారం చేసుకొని, కుటుంబాల పోషణ కు కష్టపడే వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. వారికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఐడీ కార్డ్స్ ఇవ్వగా, ఇప్పుడు ఏమో దుకాణాలను పోలీసులు తీసివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి, చిరువ్యాపారులను వేధించడం ఆపి, వారిని కాపాడాలని సునీత కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
