ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
బి సి సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల
జగిత్యాల మే 6(ప్రజా మంటలు)
జాతీయ జనాభా గణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరి విజయానికి సంకేతం. ఈ నేపథ్యంలో కులగణనపై తగిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కేంద్రానికి నివేదించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ని కలిసి అన్నీ సూచనలు, అభిప్రాయాలను పొందుపరచి సమగ్ర డాక్యుమెంట్ను అందించే దిశగా ఈనెల 7వ తేదీన లకిడికా పూల్ హోటల్ అశోకాలో మధ్యాహ్నం 11 గంటల నుండి చర్చలు జరగనున్నాయి.
సాధ్యమైనంత వరకు మనందరం ఒక డెలిగేషన్గా న్యూఢిల్లీకి వెళ్లే అంశంపైనా నిర్ణయాలు తీసుకోబడతాయి. కాబట్టి బీసీ బంధువులందరూ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయగలరని , ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొనగలరని బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
