గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు
ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన
గుడుంబా బాధిత యువకులు
గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో అక్రమంగా గుడుంబా బట్టీలు కాస్తున్న వారి వలన గొల్లపల్లి పట్టణంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు గుడుంబా తాగి అనారోగ్యానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మరియు కొందరు దానికి బానిసగా అయి వారి కుటుంబాలను రోడ్డుపై పడే పరిస్థితిలు ఉన్నాయని, వీరి నుండి యువకులను కాపాడాలని ప్రజావాణిలో కలెక్టర్ కు గుడుంబా బాధిత యువకులు విజ్ఞప్తి చేశారు.
గుడుంబా వలన ప్రజలు దాన్ని సేవించి అనారోగ్యానికి గురవుతున్నారు వారిని వారి ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతూ,కొందరు అక్రమంగా గుడుంబా కాస్తూ విచ్చలవిడిగా పక్కన ఉన్న గ్రామాలకు సరఫరా చేస్తున్నారు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాల యువకులు ఎవరైతే అక్రమంగా గుడుంబా కాస్తున్నారు వారిపై తూతు మంత్రంగా కాకుండా కఠినంగా వ్యవహరించి గుడుంబా కాయకుండా చర్యలు తీసుకోవాలని గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన బాధితులు కుటుంబాల యువకులు, కోరుతున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
