ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ
గొల్లపల్లి ఎప్రిల్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని అది ఈ మధ్యకాలంలో హిందువులను టార్గెట్ చేసి, ఇలాంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కాబట్టి హిందువులంతా ఇకనైనా ఐకమత్యం కావాలని పిలుపునిచ్చారు అలాగే భారత ప్రభుత్వము ఎలాంటి మిలటరీ యాక్షన్ తీసుకున్న అందుకు యువత అంతా సంసిద్ధంగా ఉంటామని తెలియజేశారు.
భత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఒకే చట్టం, ఒకే పౌరసత్వం, సిఎన్ఎన్, యుసిసి అమలు చేయాలని ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసినట్లయితే అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారి వారి దేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాలని, జాతీయ భావన కలిగి ఉండి హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కొమురయ్య రాజిరెడ్డి, రవి, సత్తన్నతదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
