పెహల్గామ్ దాడికి నిరసనగా గాంధీలో టీఎన్జీవోల ఆందోళన
సికింద్రాబాద్, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పెహల్గామ్ లో హిందూ పర్యటకులపై జరిగిన ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండిస్తూ గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీఎన్జీవో ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టీఎన్జీవో గాంధీ ఆసుపత్రి యూనిట్ అధ్యక్షుడు గంటా ప్రభాకర్ మాట్లాడుతూ... హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలు విసురుతోందని,ఇలాంటి చర్యలను సమాజం మొత్తం ఖండించాలని ఆన్నారు బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా క్యాండిల్ లతో గాంధీ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పెహల్గాం మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు టీఎన్జీవో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు ఖలీమ్ మక్సుద్ భావన జనార్ధన్ శ్రీనివాస్ శ్రవణ్ గోపాల్ సత్యనారాయణ యూసుఫ్ వెంకటరమణ సుధాకర్ రెడ్డి శివరామిరెడ్డి నాగ బ్రహ్మం చీఫ్ డైటీషియన్ రమేష్ విశ్వనాధ్ చంద్రశేఖర్ సరళ విజయలక్ష్మి సురేష్ ఆకాష్ శ్రీకాంత్ శ్రీరాములు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
