పెహల్గామ్ దాడికి నిరసనగా గాంధీలో టీఎన్జీవోల ఆందోళన
సికింద్రాబాద్, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పెహల్గామ్ లో హిందూ పర్యటకులపై జరిగిన ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండిస్తూ గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీఎన్జీవో ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టీఎన్జీవో గాంధీ ఆసుపత్రి యూనిట్ అధ్యక్షుడు గంటా ప్రభాకర్ మాట్లాడుతూ... హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలు విసురుతోందని,ఇలాంటి చర్యలను సమాజం మొత్తం ఖండించాలని ఆన్నారు బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా క్యాండిల్ లతో గాంధీ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పెహల్గాం మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు టీఎన్జీవో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు ఖలీమ్ మక్సుద్ భావన జనార్ధన్ శ్రీనివాస్ శ్రవణ్ గోపాల్ సత్యనారాయణ యూసుఫ్ వెంకటరమణ సుధాకర్ రెడ్డి శివరామిరెడ్డి నాగ బ్రహ్మం చీఫ్ డైటీషియన్ రమేష్ విశ్వనాధ్ చంద్రశేఖర్ సరళ విజయలక్ష్మి సురేష్ ఆకాష్ శ్రీకాంత్ శ్రీరాములు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
