ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్
ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.-ఎస్పీ
ఇబ్రహీంపట్నం మార్చ్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీఅశోక్ కుమార్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు.
కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు.
ఎస్పీ వెంట ఎస్.ఐ అనిల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సువర్ణ దుర్గ సేవా సమితి అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం
జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయం ఆలయ ఆవరణ శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో సువర్ణ దుర్గ అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది .
మాతలు భక్తులు శ్రీ లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, శ్రీ లలితా చాలీసా, తదితర శ్లోకాలు భక్తులు... జగిత్యాల జిల్లా ఎస్టియు అధ్యక్షులుగా బైరం హరికిరణ్
ఎస్టియు జిల్లా ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
స్టేట్ టీచర్స్ యూనియన్ ( ఎస్టీయూ) జగిత్యాల జిల్లా అధ్యక్షులు గా బైరం హరికిరణ్, ప్రధాన కార్యదర్శి గా పాలెపు శివరామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి గా మేకల ప్రవీణ్, రాష్ట్ర కౌన్సిలర్లు గా మచ్చ శంకర్, సీర్ణంచ
ఆదివారం... హైదరాబాద్ చదర్ఘాట్లో డీసీపీపై రౌడీషీటర్ దాడి
DCP పై రౌడీషీటర్ దాడి సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు
శుక్రవారం (అక్టోబర్ 24) సాయంత్రం, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ S. చైతన్య కుమార్ చదర్ఘాట్ ప్రాంతంలో జరగిన దుర్ఘటనలో రౌడీషీటర్ పీడితుడిగా మారాడు. డీసీపీ తన కార్యాలయానికి తిరుగుతున్న సమయంలో మొబైల్ ఫోన్ దొంగతనంలో పాలుపంచుకునే వ్యక్తులను గుర్తించి వెంటాడారు.
దాడి ఘట్టం... “బైసన్ – కాలమాదన్”: కబడ్డీ క్రీడా నేపథ్యంతో సామాజిక వాస్తవాలపై ఆవిష్కారం
కులవివక్షను, యువత ఎదుర్కొనే ఆంక్షలను గాఢంగా ప్రతిబింబిస్తుంది.
చెన్నై, అక్టోబర్ 26:
తమిళ సినిమా ప్రపంచం మరోసారి ఆలోచింపజేసే చిత్రాన్ని చూసింది. దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన “బైసన్ – కాలమాదన్” చిత్రం ప్రస్తుతం విమర్శకులు, ప్రేక్షకులు, రాజకీయ నేతల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని “హృదయాన్ని... చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా?
CIA–మోదీ–పుతిన్ కథనం: బంగ్లాదేశ్లో CIA అధికారి మరణం ప్రచారంలో భాగమా?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ అక్టోబర్ 26:
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్... బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు
కోల్కతా, అక్టోబర్ 26:
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్
విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా
వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు.
ఈ... ఛత్తీస్గఢ్లో విశిష్ట ఆచారం: అంగార్మోతీ అమ్మవారికి సంతాన కోరికతో మహిళల సమర్పణలు
ధమ్రీ (ఛత్తీస్గఢ్) అక్టోబర్ 26:
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్రీ జిల్లాలో గంగ్రేల్ ప్రాంతంలో కొలువై ఉన్న అంగార్మోతీ అమ్మవారు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సంతానం కోసం తపనపడుతున్న మహిళలు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే కోరికలు తీర్చబడతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.
ప్రతీ ఏటా దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా... నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత
నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల... ప్రేమించిన యువతి దక్కదని యువకుని ఆత్మహత్య
హన్మకొండ అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ లో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.... ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు... చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..
సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :
వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు.
సాధారణంగా వచ్చే... 