జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం

On
జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం

జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు )
*జయ జయహే తెలంగాణ జనని జయకేతనం* అన్న అందెశ్రీ గీతం తెలంగాణ జాతీయ గీతం గా మారిందనుటలో ఎలాంటి  సందేహం లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ వేదిక పైన అయినా ఈ గీతం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసినది ఈ గీతం .అలాంటి ఈ గీతం యొక్క చరణం పేరుతోనే ఢిల్లీలో ఈనెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ శకటానికి" జయ జయహే తెలంగాణ" అని పేరు పెట్టడమే కాకుండా తెలంగాణ పోరాటయోధుల విగ్రహాలతో శకటం ఢిల్లీలో పరేడ్లో ప్రదర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ అని చెప్పక తప్పదు. ఈ గీతం  కేవలం ఉద్యమ సమయానికి మాత్రమే పరిమితం కాకుండా నిరంతరము తెలంగాణలో ప్రజా స్వామ్య ఉద్యమ  స్ఫూర్తి గుర్తుకు వచ్చేలా రూపు దిద్దుకుంది.  తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రార్థనకు ముందు *తెలంగాణ జాతీయగీతం* గా వినిపించడం జరుగుతుంది.

ఈ గీతానికి ప్రజల్లో ఉన్న గౌరవానికి గుర్తుగా జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మన రాష్ట్ర గీతం పేరుతోనే *జయ జయహే తెలంగాణ*  అని తెలంగాణ శకటానికి నామకరణం చేయడం  అందెశ్రీ రచించిన ఈ గీతమునకు  ఇన్ని సంవత్సరాల తర్వాతనైన సరియైన వేదికపైన తెలంగాణ గీతానికి సముచిత స్థానం కల్పించడం తెలంగాణ ప్రజలు గర్వించాల్సిందే. స్వరాష్ట్రసాధన కోసం తెలంగాణ ఉద్యమకారులను ఎంతో ప్రభావితం చేసిన ఈ గీతం ద్వారా అప్పట్లో   ఉద్యమకారుల్లో ప్రేరణ కలిగించ డమే కాకుండా గీతం ఆనాటి తొలి దశ  తెలంగాణ ఉద్యమ  నాయకుల పేర్లు స్మరిస్తూ గీతం కొనసాగడమే కాకుండా మలిదశ ఉద్యమానికి కూడా ప్రేరణగా నిలవడం ఆ గీతానికి ఉన్న ప్రాధాన్య గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధానమంత్రిని కలిసి గణతంత్ర దినోత్సవం లో తెలంగాణ ఘనతను చాటేలా శకటానికి జయ  జయహే*తెలంగాణ గీతం* నామకరణం తో పాటు తొలి దశ,  ఉద్యమాల్లో పాల్గొన్న వారి విగ్రహాలను ఆ శకటంపై మట్టి పరిమళాలు కొమరం భీమ్, రాంజీగోండ్, చాకలి ఐలమ్మ ల విగ్రహాలు  ఉంచడం తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్న పోరాట యోధులకు మనమిచ్చే నిజమైన నివాళులు అని చెప్పక తప్పదు.

అందెశ్రీ రచించిన *జయ జయహే తెలంగాణ* గీతం పేరు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే శకటానికి నామకరణం చేయడం ఆ గీతానికి "సార్ధకత" కల్పించినట్లయింది.

Tags
Join WhatsApp

More News...

State News 

కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన

కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు): తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో...
Read More...
Crime  State News 

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్ మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్...
Read More...
National 

అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి

అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని సూచిస్తూ, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమికి మద్దతు తెలపాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన...
Read More...
State News 

సాగునీటి తక్షణ విడుదలకు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు

సాగునీటి తక్షణ విడుదలకు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమీషన్ అధ్యక్షులు జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో, ఈ రోజు   కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.సంగారెడ్డి జిల్లాలోని ఘనపూర్ అనికట్ కింద సాగుచేస్తున్న రైతులకు సాగునీరు విడుదల కాకపోవడంపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 20,000 ఎకరాల్లో సాగు...
Read More...
National  State News 

ఉపాధి హామీ పథకంపై కేంద్రంపై కవిత తీవ్ర విమర్శలు – పని దినాల కోతపై ఆగ్రహం

ఉపాధి హామీ పథకంపై కేంద్రంపై కవిత తీవ్ర విమర్శలు – పని దినాల కోతపై ఆగ్రహం హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామీణ పేదలకు కీలకంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలపై కక్షపూరిత...
Read More...
Local News 

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి జగిత్యాల ఏప్రిల్ 7 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని వారి కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య గార్ల తో కలిసిన జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి ఈ...
Read More...
State News 

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు జగిత్యాల, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. సుమారు 14 మంది అధికారులతో కూడిన బృందం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇది రెండవసారి .   సోదాల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్ గత...
Read More...
Local News  State News 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక  హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన...
Read More...
National 

విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి

విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి న్యూ డిల్లీ ఏప్రిల్ 05 : Air India Express కు చెందిన ఒక విమానంలో పొగ అనుమానం రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తున్న IX 1523 విమానం సోమవారం సాయంత్రం అత్యవసరంగా చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA), లక్నోలో ల్యాండ్ చేయబడింది.సుమారు సాయంత్రం...
Read More...
State News 

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):   బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి...
Read More...
Local News 

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు   జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా...
Read More...
Local News 

జ్ఞాన  స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

జ్ఞాన  స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు .జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని  స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ...
Read More...