జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం

On
జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం

జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు )
*జయ జయహే తెలంగాణ జనని జయకేతనం* అన్న అందెశ్రీ గీతం తెలంగాణ జాతీయ గీతం గా మారిందనుటలో ఎలాంటి  సందేహం లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ వేదిక పైన అయినా ఈ గీతం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసినది ఈ గీతం .అలాంటి ఈ గీతం యొక్క చరణం పేరుతోనే ఢిల్లీలో ఈనెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ శకటానికి" జయ జయహే తెలంగాణ" అని పేరు పెట్టడమే కాకుండా తెలంగాణ పోరాటయోధుల విగ్రహాలతో శకటం ఢిల్లీలో పరేడ్లో ప్రదర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ అని చెప్పక తప్పదు. ఈ గీతం  కేవలం ఉద్యమ సమయానికి మాత్రమే పరిమితం కాకుండా నిరంతరము తెలంగాణలో ప్రజా స్వామ్య ఉద్యమ  స్ఫూర్తి గుర్తుకు వచ్చేలా రూపు దిద్దుకుంది.  తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రార్థనకు ముందు *తెలంగాణ జాతీయగీతం* గా వినిపించడం జరుగుతుంది.

ఈ గీతానికి ప్రజల్లో ఉన్న గౌరవానికి గుర్తుగా జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మన రాష్ట్ర గీతం పేరుతోనే *జయ జయహే తెలంగాణ*  అని తెలంగాణ శకటానికి నామకరణం చేయడం  అందెశ్రీ రచించిన ఈ గీతమునకు  ఇన్ని సంవత్సరాల తర్వాతనైన సరియైన వేదికపైన తెలంగాణ గీతానికి సముచిత స్థానం కల్పించడం తెలంగాణ ప్రజలు గర్వించాల్సిందే. స్వరాష్ట్రసాధన కోసం తెలంగాణ ఉద్యమకారులను ఎంతో ప్రభావితం చేసిన ఈ గీతం ద్వారా అప్పట్లో   ఉద్యమకారుల్లో ప్రేరణ కలిగించ డమే కాకుండా గీతం ఆనాటి తొలి దశ  తెలంగాణ ఉద్యమ  నాయకుల పేర్లు స్మరిస్తూ గీతం కొనసాగడమే కాకుండా మలిదశ ఉద్యమానికి కూడా ప్రేరణగా నిలవడం ఆ గీతానికి ఉన్న ప్రాధాన్య గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధానమంత్రిని కలిసి గణతంత్ర దినోత్సవం లో తెలంగాణ ఘనతను చాటేలా శకటానికి జయ  జయహే*తెలంగాణ గీతం* నామకరణం తో పాటు తొలి దశ,  ఉద్యమాల్లో పాల్గొన్న వారి విగ్రహాలను ఆ శకటంపై మట్టి పరిమళాలు కొమరం భీమ్, రాంజీగోండ్, చాకలి ఐలమ్మ ల విగ్రహాలు  ఉంచడం తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్న పోరాట యోధులకు మనమిచ్చే నిజమైన నివాళులు అని చెప్పక తప్పదు.

అందెశ్రీ రచించిన *జయ జయహే తెలంగాణ* గీతం పేరు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే శకటానికి నామకరణం చేయడం ఆ గీతానికి "సార్ధకత" కల్పించినట్లయింది.

Tags

More News...

National  International   State News 

ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు!

ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు! ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు! లండన్ జనవరి 24: బ్రిటన్లో ముగ్గురు బాలికలను హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు 52 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రుడాకుబానా (18) జూలై 2024లో సౌత్‌పోర్ట్‌లో ఆలిస్ డా సిల్వా అగ్యుయర్ (9), బెబే కింగ్ (6), ఎల్సీ డాట్ స్టాన్‌కోంబ్...
Read More...
Local News 

ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది

ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు): పద్మారావునగర్​ పార్కు ప్రాంతంలో ఫుట్ పాత్​ ల వెంట ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలను శుక్రవారం సికింద్రాబాద్​ జీహెచ్​ఎమ్ సీ సిబ్బంది కూల్చివేశారు. పార్కు ప్రాంతంలోని ఫుట్​ పాత్​ లను ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా...
Read More...
Local News  State News 

ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు

ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు రికార్డు స్థాయిలో ప్రజావాణిలో దరఖాస్తుల నమోదు సింహ భాగం ఇందిరమ్మ ఇండ్ల కోసమే  దరఖాస్తులను స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య   హైదరాబాద్ జనవరి 24: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 12,...
Read More...
National  State News 

స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు 

స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు  స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు  చెన్నై జనవరి 24:“పోష్ చట్టంలో కనిపించే “లైంగిక వేధింపులు” అనే నిర్వచనం దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం కంటే ఆ చర్యకు ప్రాముఖ్యత అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయ పడింది.స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే అని...
Read More...
Local News  State News 

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు సికింద్రాబాద్​ జనవరి 24 (ప్రజామంటలు) : కుమారుడి మరణంతో దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. వివరాలు ఇవి.... వెస్ట్ బెంగాల్ రాష్ట్రం  కూచ్ బీహార్ జిల్లాకు చెందిన హితేన్ బర్మన్, పూర్ణిమా బర్మన్ దంపతుల కుమారుడు ఆదిత్య బర్మన్  (4 నెలల వయస్సు) శుక్రవారం...
Read More...
Local News  State News 

కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్ 

కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్  కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్  కరీంనగర్ జనవరి 24:  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, పది మంది కార్పొరేటర్లతో కలిసి రేపు, కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.  స్థానిక BRS నాయకుల మధ్య ఉన్న వివాదాలే ఆయన పార్టీ ఫిరయింపుకు కారణం అని...
Read More...
Local News 

అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ

అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ   ధర్మపురి జనవరి 34: ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని న్యూ హరిజన వాడలో గల అంగన్వాడీ కేంద్రానికి కేంద్ర అంగన్వాడి కార్యకర్త, టీచర్ జె .మాధవీలత విజ్ఞప్తి  మేరకు, అంగన్వాడీ కేంద్రానికి, ధర్మపురికి చెందిన రాష్ట్ర బిజెపి నాయకుడు, దాత దామెర రామ్ సుధాకర్ గారి ₹ 25 వేల...
Read More...
Local News 

మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన

మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు) : బన్సీలాల్​ పేట డివిజన్​ మేకలమండి లో డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరీ అయి, పనులు చేయడానికి కాంట్రాక్టర్​ సిద్దంగా ఉన్నప్పటికీ అధికారులు పనులు ప్రారంభించడానికి  జాప్యం చేయడంపై కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డివిజన్​...
Read More...
Local News 

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి   * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి 

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి   * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి  కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి    * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి  సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు ) : కొండపోచమ్మ సాగర్​ నీటిలో మునిగి మృతిచెందిన  సిటీకి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి స్థానిక బీజేపీ నాయకులతో...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు 

స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు  స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు  సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు): జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లకుంట  ప్రభుత్వ పాఠశాలలో స్కై ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.  బాలికలకు క్యారం బోర్డ్స్, చెస్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, స్కిప్పింగ్ ఇతర ఆటవస్తువులు  బిస్కెట్స్ ప్యాకెట్స్ అందించారు....
Read More...
National  State News 

పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా 

పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా  పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా  న్యూ ఢిల్లీ జనవరి 24: వక్స్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారని డీఎంకే ఎంపీ. ఎ. రాజా వివరించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్సభలో వక్స్ సవరణ బిల్లును...
Read More...
Local News 

మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు

మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు మాతృ గయ జనవరి 24 (ప్రజా మంటలు) మాతృదేవతకు శ్రాద్ధం చేయడం కేవలం మాతృగయ సిద్దుపూర్ ప్రాముఖ్యత. మాతృశ్రీకి, పిత్రుడికి కొడుకులు మాత్రమే శ్రాద్దం నిర్వహిస్తారు కానీ మాతృగయాలో కుమారుడు ,కుమార్తె సైతం కర్మ నిర్వహించడం ఇక్కడి స్థల విశేషం. పూర్వము ఈ గ్రామం పేరు శ్రీ స్థల్ ఇక్కడ రాజు సిద్ధ రాజ్ జై...
Read More...