శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లోని శ్రీరాములపల్లి గ్రామంలో
స్వయంభు కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులు 8,9, స్వామివారి కార్యక్రమాలు 10వ, తేదీన పదవ సోమవారం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కు ముఖ్య దాతగా నిలిచిన శ్రీరాంలపల్లి గ్రామానికి తాండ్ర గోవిందరావు- భూమక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు తాండ్ర సోమేశ్వరరావు -సువర్ణదేవి 4,00,000 రూపాయలు నగదు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మాఘ
శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత కనుల పండుగ నిర్వహించడం లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఇట్టి కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్క గ్రామాలు భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొవాలని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవల విభాగాన్ని జిల్లా... కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.
బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక
“రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.”
“కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు... స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష
హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు.
డిసెంబర్... బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు... గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు
గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..
సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) :
పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి... బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే ప్రతిజ్ఞ
మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో (అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్... సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు
.
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం కాలభైరవాష్టమి పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ... మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక... ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందని తెలిపారు.
శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.... జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు.... భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం
లోతైన విశ్లేషణ
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1. స్వచ్ఛ భారత్, 2.శౌచాలయ నిర్మాణం, 3.స్మార్ట్ సిటీ మిషన్, 4.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, 5.అమృత్ మిషన్, 6.దీనదయాళ్ అంత్యోదయ యోజన, 7.హెరిటేజ్ సిటీ అభివృద్ధి యోజన వంటి పలు ఫ్లాగ్షిప్ పథకాలు భారీ ఎత్తున నిధులతో నడిచాయి. వీటిలో మొత్తం 36.65... కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
కోరుట్ల, నవంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం అధికారులపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు.
అన్ని సెక్షన్లలో రికార్డుల పరిశీలన
విజిలెన్స్ బృందం• టౌన్ ప్లానింగ్• ఇంజనీరింగ్• ఫైనాన్స్• ట్యాక్స్• సానిటేషన్... 