శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లోని శ్రీరాములపల్లి గ్రామంలో
స్వయంభు కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులు 8,9, స్వామివారి కార్యక్రమాలు 10వ, తేదీన పదవ సోమవారం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కు ముఖ్య దాతగా నిలిచిన శ్రీరాంలపల్లి గ్రామానికి తాండ్ర గోవిందరావు- భూమక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు తాండ్ర సోమేశ్వరరావు -సువర్ణదేవి 4,00,000 రూపాయలు నగదు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత కనుల పండుగ నిర్వహించడం లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఇట్టి కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్క గ్రామాలు భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొవాలని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాండిల్స్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది

ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్

శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన
.jpg)