శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లోని శ్రీరాములపల్లి గ్రామంలో
స్వయంభు కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులు 8,9, స్వామివారి కార్యక్రమాలు 10వ, తేదీన పదవ సోమవారం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కు ముఖ్య దాతగా నిలిచిన శ్రీరాంలపల్లి గ్రామానికి తాండ్ర గోవిందరావు- భూమక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు తాండ్ర సోమేశ్వరరావు -సువర్ణదేవి 4,00,000 రూపాయలు నగదు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత కనుల పండుగ నిర్వహించడం లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఇట్టి కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్క గ్రామాలు భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొవాలని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
