శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

On
శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల లోని శ్రీరాములపల్లి గ్రామంలో
 స్వయంభు కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి  ఆలయంలో నేటి నుండి  మూడు రోజులు 8,9, స్వామివారి కార్యక్రమాలు 10వ, తేదీన పదవ సోమవారం  స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కు ముఖ్య దాతగా నిలిచిన శ్రీరాంలపల్లి గ్రామానికి తాండ్ర గోవిందరావు- భూమక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు  తాండ్ర సోమేశ్వరరావు -సువర్ణదేవి  4,00,000  రూపాయలు నగదు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.

అదేవిధంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం  మాఘ IMG-20250208-WA0350శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత కనుల పండుగ నిర్వహించడం  లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఇట్టి కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్క గ్రామాలు భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొవాలని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు కోరారు

Tags
Join WhatsApp

More News...

State News 

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాండిల్స్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాండిల్స్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):. మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు. మాజీ...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)  జిల్లాతోపాటు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్‌ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే  లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు...
Read More...

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు)రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను...
Read More...
Local News 

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)▪️ తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ▪️జగిత్యాల రూరల్ మండలం చల్ గల్  వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
Read More...

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు):: జగిత్యాల జిల్లాలో చోరీలతో చెలరేగిన అంతర్ రాష్ట్ర దొంగల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడు, హింగోలి జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఈనెల 13వ తేదీ, తెల్లవారుజామున జగిత్యాల...
Read More...
National  State News 

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని  సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున  గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు   ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్...
Read More...
Local News  State News 

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, వైద్య విద్యార్థులు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ శివరాం ప్రసాద్‌ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్‌ కళాశాలలో 2025 బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్‌ కోట్‌ సెర్మనీ లో పాల్గొని...
Read More...
Local News  State News 

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది తాడ్ బండ్ లో సీవీ రామన్ అక్షయ సైన్స్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :  ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలని పని చేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం వెల  కట్టలేదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్...
Read More...
State News 

ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠిన చర్యలు గాంధీ మెడికల్ కాలేజీ 2025 ఎంబీబీఎస్ బ్యాచ్ స్టూడెంట్స్ కు అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 ( ప్రజామంటలు) : జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హెచ్చరించారు. గాంధీ మెడికల్ కాలేజీలో బుధవారం నూతన ఎంబీబీఎస్ బ్యాచ్...
Read More...
Local News 

వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్

వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 22 (ప్రజా మంటలు) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న...
Read More...

శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన

శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:-  రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  శబరిమలసన్నిధాన పతనంతిట్ట అక్టోబర్ 22:   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఐదు దశాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక యాత్రను గుర్తు చేస్తుంది. 1973 ఏప్రిల్ 10న, దేశాధినేత వి.వి. గిరి అయ్యప్ప పవిత్ర నివాసాన్ని సందర్శించిన తొలి అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. తెల్లవారుజామున 1,001 బాణసంచా పేలుళ్లు, శ్లోకాలు మరియు శబ్దాలతో ఆలయ ప్రాంతం సజీవంగా...
Read More...