మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

On
మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

ధర్మపురి ఫిబ్రవరి 02: 

ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు 

స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల ప్రిన్సిపాల్ తొ మాట్లాడినా ఆయన వీలుకాదని చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,ధర్మపురి పట్టణం కేంద్రంలో మైనార్టీ గురుకుల కళాశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ తొ  అస్వస్థత గురైన ఐదుగురు విద్యార్థిని లను కలిపి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళాశాలకు వెల్లడంతొ, గేటుకు తాళం వేసి అడ్డుకొన్నడం అప్రజాస్వామికం అని అన్నారు 

కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు ఉంచితంగా ఒక నాణ్యమైన విద్య ను అందించాలని ఉద్దేశ్యం తో ఆనాడు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థ ను బలోపేతం చేయడం తో పాటు దాదాపు ఒక వెయ్యి పైచిలుకు గురుకుల పాఠశాలను స్థాపించిన సంగతి అందిరికీ తెలుసన్నారు..!

కానీ ఈ రోజు దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలు, కళాశాలల్లో ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన పరిస్థితి, నిర్వాహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పారు..!

గురుకుల పాఠశాలల్లో భోజనం బాగా లేదని, పాములు వస్తున్నాయి, ఎలుకలు కురుస్తున్నాయి, తినే ఆహారంలో బల్లులు పడి విద్యార్థులు ఆసుపత్రిలో పలు కావడం జరిగిందని అన్నారు 

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయని, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం గురుకుల పాఠశాలలో పాము కాటు వేసి ఓ విద్యార్థి మరణించడం జరిగిందని, మళ్ళీ అదే గురుకుల పుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు..!

ఇప్పటికే రాష్ట్రంలో 57 మంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు.
గతంలో చదువుకు దూరమైన వర్గాలు చదువుకు దూరంగా ఉండొద్దు అని, అన్ని వర్గాలకు సమానంగా విద్యను అందించాలని, కెసిఆర్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ లను తీర్చిదిద్దడం జరిగిందని, కాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసి ఓ ప్రయత్నం జరుగుతోంది ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు..?

కెసిఆర్ ఆనవాళ్లు అంటే గురుకుల పాఠశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, పండుగల సందర్భంగా పేద ప్రజలకు దుస్తుల పంపిణీ ఇవ్వన్నీ కెసిఆర్ ఆనవాళ్లే ఇవన్నీ కనుమరుగు చేయడం జరుగుతుంది, అందులో భాగంగానే ఉద్దేశ్యం పూర్వకంగానే గురుకుల పాఠశాలలో సౌకర్యాలు బాగాలేవని, పిల్లలు చనిపోతున్నారని, కాబట్టి పిల్లలను గురుకులకు పంపొద్దని ఒక అభిప్రాయాని తల్లిదండ్రులకు వచ్చే పరిస్థితికి కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.!

గత సంవత్సరం తో పోల్చుకుంటే గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్ధుల అడ్మిషన్ శాతం తగ్గిందని, కెసిఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ల కోసం పోటీ ఉండేది, రాష్ట్రంలో 40 వేల అడ్మిషన్ లు ఉంటే, 4 లక్షల అప్లికేషన్ లు వచ్చేవని గుర్తు చేశారు 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గురుకుల పాఠశాలలో చేరే వారి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, దానికి కారణం ఈ ప్రభుత్వం తల్లిదండ్రులు వారి పిల్లలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు..!

ఈ రోజు గురుకుల పాఠశాల వ్యవస్థ ఒక అనాధ వ్యవస్థల తయారు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని,  ఇవన్నీ చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనసులు చెదిరిపోయినవని ఆవేదన వ్యక్తం చేశారు 

రెండు రోజుల క్రితం ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాలలో భోజనం వికటించి 5 విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు,
స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తే తప్ప చర్యలు తీసుకొని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..!

ఈరోజు తాము కలుషితమైన ఆహారం తిని చికిత్స పొందిన విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాల వస్తే లోనికి అనుమతించని పరిస్థితి, ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో గురుకుల నిర్వాహణ అని ఎద్దేవా చేశారు..!

నిరుపేద పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, రానున్న రోజుల్లో గురుకుల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు‌.!

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు fon CHESI,మేము వచ్చింది ఇక్కడ ఆందోళన చేయడానికి కాదని, ఇక్కడ గురుకుల కళాశాలలో లోపాలను తెలుసుకొని, మళ్లీ మీ

దృష్టికి తీసుకు రావడానికేనని అన్నారు..!

ఇక్కడ జరుగుతున్న విషయాలను పిల్లలతో మాట్లాడనీయకుండా నిర్బంధించి, కలెక్టర్  అనుమతి లేకుండా ఎవరూ రావద్దని ఒక ఆంక్షలు పెట్టడం సరికాదని హెచ్చరించారు..!

ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గురుకులాల్లోకి ఎవరినైనా అనుమతించి, విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని, విద్యార్థులు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వసతులు కల్పిస్తోంది అని చెప్పాలి..!

కాని గేట్ల కు తాళాలు వేసి, ఎవరిని రానివ్వం అని ప్రిన్సిపల్ బెదిరించి ఎవరిని అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు

Tags
Join WhatsApp

More News...

Local News 

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.      

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం 2024...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్ 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్  కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు): కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి...
Read More...

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన...
Read More...

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు...
Read More...

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి  రత్న పద్మావతి

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా  కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి  రత్న పద్మావతి   జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన  బొల్లం జగదీష్‌ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం...
Read More...
National  State News 

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు న్యూఢిల్లీ డిసెంబర్ 19| (ప్రజా మంటలు): కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం(18 డిసెంబర్ ),మధ్యాహ్నం జరగాల్సిన సాహిత్య అకాడమీ మీడియా సమావేశాన్ని...
Read More...
Local News 

ఆర్‌యు‌పి‌పి జగిత్యాల  జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్

ఆర్‌యు‌పి‌పి జగిత్యాల  జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (|ప్రజా మంటలు): రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్‌యు‌పి‌పి‌టీఎస్) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శానమోని నర్సిములు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సత్తిరాజు శశికుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అల్లకట్టు సత్యనారాయణను...
Read More...

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్‌ఆర్‌సీ సీరియస్

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్‌ఆర్‌సీ సీరియస్   హైదరాబాద్ డిసెంబర్ 19 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEO కార్యాలయాలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరించడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో, 20 సంవత్సరాలకు పైగా...
Read More...
Local News  State News 

మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం

మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి...
Read More...
Local News  State News 

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు. మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్  నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ 

గొల్లపల్లి సర్పంచ్  నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ  గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్‌గా నన్ను గెలిపించిన సందర్భంగా   గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ గొల్లపల్లి...
Read More...