విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర

On
విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర

సికింద్రాబాద్​, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు): 

ముదిరాజ్​ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... జనాభాలో అధిక జనసంఖ్య కలిగిన ముదిరాజ్​ కమ్యూనిటీని ప్రతి ఎన్నికల్లో  రాజకీయ పార్టీలు  ఒక ఓటు బ్యాంక్​ గా వాడుకొని వదిలేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైన ముదిరాజ్​ ల సమస్యల పరిష్కారానికి  ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముదిరాజ్​ లను వెంటనే బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన  ఉస్మానియా యూనివర్శిటీ డాక్టర్​ శివ ముదిరాజ్​ను ముదిరాజ్​ నాయకులు అభినందించారు. సమావేశంలో యు.నారాయణ ముదిరాజ్​, ప్రొఫెసర్​ యాదగిరి, చంద్రశేఖర్​, పొట్లకాయల వెంకటేశ్వర్లు, కోట్ల పుష్పలత పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు      జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన  8 మంది  స్కౌట్స్  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు  ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది ఈ రాష్ట్రస్థాయి పరేడ్‌కు సంబంధించిన శిక్షణ మరియు రిహార్సల్స్...
Read More...
National  Crime 

ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం

 ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్ జనవరి 21(ప్రజా మంటలు): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు...
Read More...

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్ ఢిల్లీ / ఢాకా జనవరి 21(ప్రజా మంటలు): రానున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సీ’ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ...
Read More...
National  Crime 

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య మదురై జనవరి 21 (ప్రజా మంటలు):మదురైలోని ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దారుణ హత్య బయటపడింది. కార్యాలయంలో అక్రమాలను గుర్తించి ప్రశ్నించినందుకు సీనియర్ మహిళా మేనేజర్ కల్యాణి నంబి (55)పై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన సహాయ పరిపాలన అధికారి రామ్ (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రమాదంగా...
Read More...

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్ చెన్నై జనవరి 21 (ప్రజా మంటలు): అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో చేరినప్పటికీ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి పేరును చెప్పేందుకు కూడా ఏఎంఎంకే నేత టిటివి దినకరన్ నిరాకరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్‌డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందించిన దినకరన్, “ఎన్‌డీఏ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు” అని...
Read More...
Local News  State News 

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్...
Read More...
State News 

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్

వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్ వడ్డెర సంఘం సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తా.
Read More...
Local News  State News 

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు. (సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :  మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ...
Read More...
National  State News 

చరిత్రలో ఈరోజు జనవరి 21.

చరిత్రలో ఈరోజు జనవరి 21. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  చరిత్రలో ఈరోజు జనవరి 21  సంఘటనలు :  1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జననాలు : 1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995) 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు 1939: సత్యమూర్తి, వ్యంగ్య...
Read More...

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్ హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్...
Read More...