వేల గొంతులు...లక్ష డప్పుల ప్రొగ్రాం ప్రపంచాన్నే ఆకర్శించనుంది...
వేల గొంతులు...లక్ష డప్పుల ప్రొగ్రాం ప్రపంచాన్నే ఆకర్శించనుంది...
* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మందకృష్ణ మాదిగ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు) :
ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతులు..లక్ష డప్పుల అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన కేవలం తెలంగాణ కే పరిమితం కాకుండా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్శించేలా చేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. బన్సీలాల్ పేట లోని మల్టీపర్పస్హాల్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా సన్నాహాక సమావేశం నిర్వహించారు. దివంగత నాయకుడు కొండూరు రాజ ఎల్లయ్య కు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ...సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఐదు నెలలు అవుతున్నా, ఇంకా ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికంటే ముందుగా రాష్ర్టంలో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మాలల ఒత్తిడికి తలొగ్గి మాట తప్పారన్నారు. తాను 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నానని, దేశంలోనే తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదర్రాబాద్ కు వచ్చి తమకు మద్దతు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ ను కూలదొస్తామని హెచ్చరించారు. కార్పొరేటర్లు కే.హేమలత, ప్రసన్న లక్ష్మీ, రచయిత మిట్టపల్లి సురేందర్, గోవింద్ నరేష్, బొర్ర బిక్షపతి, నర్సింహారావు, అంజన్న, అశోక్, మాదిగల అభివృద్ది ఐక్యత జేఏసీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
