రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్ ల్యాండ్‌ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం

On
రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్ ల్యాండ్‌ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం

రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్ ల్యాండ్‌ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం

సింగపూర్‌ జనవరి 19:

సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ  క్యాపిటల్యాండ్‌ (Capita Land) ముందుకొచ్చింది.

సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్‌  హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది.

ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.

 ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.

 క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.IMG-20250119-WA0139

 రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం అభిప్రాయపడ్డారు.

 క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.

Tags
Join WhatsApp

More News...

State News 

ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస

ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస ఆదిలాబాద్, నవంబర్ 04 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తన “జాగృతి జనంబాట” పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం పరిధిలోని గోండు సమాజ ప్రముఖ విద్యావేత్త తొడాసం కైలాష్  ఇంటిని  సందర్శించారు. గోండు భాషలో మహాభారతం, రామాయణం రచించిన తొడాసం కైలాష్ తో పాటు,...
Read More...
Crime  State News 

కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం ఇక్కడ మీ వెబ్‌సైట్ “ప్రజా మంటలు” కోసం పూర్తి వివరాలతో, పాఠకులకు ఆకర్షణీయంగా మరియ కరీంనగర్, నవంబర్ 04 (ప్రజా మంటలు):కరీంనగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం పరిధిలోని రేణికుంట గ్రామం వద్ద ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం...
Read More...
Local News 

చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి

చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి, రోడ్డు భద్రతపై తక్షణ చర్యల హామీ చేవెళ్ల, నవంబర్ 03 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా పరిశీలించారు. టిప్పర్ లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో...
Read More...

“మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం

 “మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం మధ్య గగనంలో భయం – శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో అత్యవసర ల్యాండింగ్ సాంకేతిక లోపం గుర్తించిన సిబ్బంది – ప్రయాణికుల భద్రత కోసం ఉలాన్‌బాతర్‌లో సురక్షిత ల్యాండింగ్ న్యూఢిల్లీ నవంబర్ 03 :శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం (AI-176)...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి

జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేసిన పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం సభ్యులు జగిత్యాల, నవంబర్ 03 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ఉన్న యావరోడ్‌ విస్తరణ లేదా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలంటూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం తరఫున జిల్లా కలెక్టర్‌ గారికి...
Read More...

షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన చిన్నారెడ్డి

షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన  చిన్నారెడ్డి కాలేజీ దుస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక ఇవ్వనున్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ - షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీలో విద్యార్థినుల ఆందోళన- చిన్నారెడ్డి ఆకస్మికంగా కాలేజీకి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు- విద్యార్థులతో భోజనం చేసి, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరణ- వాష్‌రూములు, తరగతిగదుల దుస్థితిపై ఆందోళన- సీఎంకు...
Read More...
Local News  Spiritual  

శ్రీ ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస ఉత్సవాలు

శ్రీ ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస ఉత్సవాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్, నార్త్ జోన్ డీసీపీ సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) : కార్తీక మాసం రెండో సోమవారం సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ లు ఆలయంలో దీపాలు...
Read More...
National  State News 

తిరువణ్ణామలైలోని జవ్వధు కొండ కోవిలార్ తవ్వకంలో చోళుల కాలానికి చెందిన అసమానమైన బంగారు నాణేలు

తిరువణ్ణామలైలోని జవ్వధు కొండ కోవిలార్ తవ్వకంలో చోళుల కాలానికి చెందిన అసమానమైన బంగారు నాణేలు తిరువణ్ణామలై  నవంబర్ 03: స్థానిక పునర్నిర్మాణ పనుల సందర్భంగా జవ్వధు కొండ (కోవిలూర్) ప్రాంతంలో తవ్విన గుంటలో బంగారు నాణేల సమూహం కనబడినట్లు స్థానికుల ద్వారా స్పందన వస్తోంది; అధికార మరియు పురావస్తు విచారణ ఇంకా ఇంకా కొనసాగుతోంది. తిరువణ్ణామలై గ్రామస్థుల మరియు దేవాలయ పునర్నిర్మాణం చేపట్టిన బృందం ఈ మధ్యస్థ మధ్య తవ్వినపుడు ఒక...
Read More...
Local News 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) : విద్యుత్ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లవేళలా సిద్దంగా ఉన్నామని, కస్టమర్లు తమ సమస్యలను సమీపంలోని విద్యుత్ కార్యాలయం, లేదా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ లో తెలపాలని విద్యుత్ ఏడీఈ మహేశ్ అన్నారు. సోమవారం గాంధీ ఆసుపత్రి సమీపంలోని విద్యుత్ శాఖ ప్యారడైజ్ డివిజన్ ఆపరేషన్ విద్యుత్ కార్యాలయ...
Read More...

కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం - నవంబర్ 14న ఎన్కేపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమి పూజ- మొత్తం 312 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు- CSR నిధులతో అక్షయపాత్ర ఫౌండేషన్ అదనపు వ్యయం భరిస్తుంది- కొడంగల్‌లో విద్యా రంగంలో ఇది మరో మైలురాయిగా భావిస్తున్నారు కొడంగల్, నవంబర్ 03 (ప్రజా మంటలు):కొడంగల్ నియోజకవర్గంలోని...
Read More...

పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ

పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ - మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం 25% వరకు పెరుగుదల- సీసీఐ కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు- 25% వరకు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర ఇవ్వాలని కవిత డిమాండ్- కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్‌ కు లేఖ రాసిన కవిత- తెలంగాణ పత్తి...
Read More...

తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత

తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట పర్యటనలో తరుణం బ్రిడ్జి పరిశీలన ముఖ్యాంశాలు: - బేల, జైనాథ్ మండలాల మధ్య తరుణం బ్రిడ్జి పరిశీలించిన కవిత- రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మాణం – రోడ్డు కనెక్టివిటీ సమస్య- పాత బ్రిడ్జి కూల్చడంతో టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి- మహారాష్ట్రతో కనెక్టివిటీ కోల్పోయే...
Read More...