బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీరామోజు శ్రీనివాస్
హర్షం వ్యక్తం చేసిన కార్యకర్తలు
భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :
భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీలోని సంస్థగత నిర్ణయంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల నియామకం జరుగుతుంది. అదేవిదంగా భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా శ్రీరామోజు శ్రీనివాస్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షులుగా నియమించిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, దొంగల కొమురయ్య లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
