బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీరామోజు శ్రీనివాస్
హర్షం వ్యక్తం చేసిన కార్యకర్తలు
భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :
భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీలోని సంస్థగత నిర్ణయంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల నియామకం జరుగుతుంది. అదేవిదంగా భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా శ్రీరామోజు శ్రీనివాస్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షులుగా నియమించిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, దొంగల కొమురయ్య లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్... ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ
హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు:
ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం... వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది... ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్
సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.మూర్తి డిమాండ్ చేశారు.శుక్రవారం ముషీరాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ... సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు... TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ
TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన – మాగంటి సునీత గెలుపుకోసం ముమ్మర ప్రచారం
షేక్పేట్ డివిజన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్,వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లా ఖాన్, దావ వసంత సురేష్, లోక బాపు రెడ్డి పాల్గొన్న ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 7 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమ బలాన్ని మరోసారి ప్రదర్శించింది. షేక్పేట్ డివిజన్లోని ... సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా హరి అశోక్ కుమార్
జగిత్యాల (రూరల్) నవంబర్ 7 (ప్రజా మంటలు):
రాష్ట్రములో సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో 10వ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి మండలి... ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ హెచ్చరిక – “తమాషాలు చేస్తే తాటతీస్తా” అని స్పష్టం
ప్రైవేట్ విద్యాసంస్థల ఆడంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక – విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే చర్యలు తప్పవని స్పష్టం
హైదరాబాద్, నవంబర్ 7 (ప్రజా మంటలు):
ప్రైవేట్ కాలేజీల నిర్వాహకుల ప్రవర్తనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.“తమాషాలు చేస్తే తాటతీస్తా” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కాలేజీలు... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన
– రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభం
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం – నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
తాడేపల్లి, నవంబర్ 7 (ప్రజా మంటలు):
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ... 