అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

On
అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 07:

 ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. దేవస్థానంలో ముక్కోటి ఉత్సవ సంద ర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆయన  మంగళ వారం పర్యవేక్షించారు. ఉత్సవ పూర్వాపరాల తెలుసుకుని, చేస్తున్న ఏర్పాట్ల గురించి విప్ సమీక్షించారు. దేవాలయంలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి, అన్నదాన మరియు దర్శన టికెట్ల కౌంటర్లను ప్రారంభించారు . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటిక పుడు సమీక్షించుకుని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని, లక్షమంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

IMG-20250107-WA0542
 ముక్కోటి ఏకాదశి పర్వదినం సంద gvర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నామని,  దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గతంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సమీక్షించుకుంటూ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వేద పండితులు,అర్చకుల సూచనల మేరకు, సమయ పాలనకు అనుగుణంగా వైకుంఠ ద్వారాలను తెరవాలని సూచించారు. 
విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్థానిక తహశీల్దార్ శ్రీ కృష్ణచైతన్య, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, స్థానిక సి.ఐ. రామ నర్సింహరెడ్డి, ఎస్.ఐ. ఉదయ్ కుమార్, విద్యుత్ శాఖ సహాయక ఇంజనీయర్ రవి, దేవస్థాన వేదపండితులు  బొజ్జ రమేష్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ డి.కిరణ్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్ పాల్గోన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

సోషల్ మీడియా స్టార్డమ్‌తో సర్పంచ్ పీఠం

సోషల్ మీడియా స్టార్డమ్‌తో సర్పంచ్ పీఠం భీమదేవరపల్లి, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): కలిసివచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో. సోషల్ మీడియా ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారిందనడానికి ఇది ఓ స్పష్టమైన ఉదాహరణ. లఘుచిత్రాల్లో నటిస్తూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఓ మహిళ ఇప్పుడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా నిలిచారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ...
Read More...
Local News  State News 

సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా

సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కు మార్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు...
Read More...
Local News 

గాంధీ బస్ షెల్టర్ లో  ప్రైవేట్ వాహనాలు..

గాంధీ బస్ షెల్టర్ లో  ప్రైవేట్ వాహనాలు.. సికింద్రాబాద్, డిసెంబ  17 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎంసీహెచ్ (మాతా,శిశు కేంద్రం) విభాగ భవనం సమీపంలో ఉన్న బస్ షెల్టర్ ప్రైవేట్ వాహనాలకు అడ్డగా మారింది. నిత్యం వివిద ప్రాంతాల నుంచి వందలాది మంది గర్బిణీలు, బాలింతలు, వారి సహాయకులు ఎంసీహెచ్ భవనానికి వైద్యానికి వస్తూ, పోతుంటారు. అయితే ఇక్కడి బస్ షెల్టర్...
Read More...
State News 

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం 

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం  జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు  మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా...
Read More...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
Read More...

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్     ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం  మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు. , మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా...
Read More...

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)   పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు  163  బి  ఎన్ ఎస్ ఎస్(144  సెక్షన్ అమలు)  విజయోత్సవ  ర్యాలీలు, ఊరేగింపులకు  అనుమతి లేదు జిల్లాలో జరగనున్న  మూడవ   విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ...
Read More...
Local News  Crime 

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్...
Read More...

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.  జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి...
Read More...
State News 

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు): తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు...
Read More...