పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు
ఒక్కరోజే 2232 మంది ఔట్ పేషంట్లు- 192 మంది అడ్మిట్
పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు
* ఒక్కరోజే 2232 మంది ఔట్ పేషంట్లు- 192 మంది అడ్మిట్
సికింద్రాబాద్ నవంబర్ 04 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి ఔట్ పేషంట్ల వార్డు సోమవారం పేషంట్ల రద్దీతో కిటకిటలాడింది. పండుగల వరస సెలవుల అనంతరం సోమవారం గాంధీ ఓపీ వార్డుకు మొత్తం 2232 మంది వివిద అనారోగ్య కారణాలతో రాగా, వీరిని పరీక్షించిన వైద్యులు ఇందులో 192 మందిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, వైద్యం అందిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీకే.సునీల్ తెలిపారు. ఓపీ పేషంట్ల రద్దీ పెరిగినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం ఓపీ కూడ ఉన్నందున ప్రజలు సాయంత్రం 4 నుంచి 6 వరకు నడిచే ఈవినింగ్ ఓపీ సేవలను కూడ వినియోగించుకోవచ్చు.సిటీ నుంచే కాకుండా ఓపీ వైద్య సేవలకై రాష్ర్టంలోని వివిద జిల్లాల నుంచి కూడ వేలాది మంది పేషంట్లు గాంధీకి వస్తుంటారు. తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి, దివ్యాంగుల కోసం ఓపీ వార్డు వద్ద మరిన్ని వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
–––––––––––––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
