పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు
ఒక్కరోజే 2232 మంది ఔట్ పేషంట్లు- 192 మంది అడ్మిట్
పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు
* ఒక్కరోజే 2232 మంది ఔట్ పేషంట్లు- 192 మంది అడ్మిట్
సికింద్రాబాద్ నవంబర్ 04 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి ఔట్ పేషంట్ల వార్డు సోమవారం పేషంట్ల రద్దీతో కిటకిటలాడింది. పండుగల వరస సెలవుల అనంతరం సోమవారం గాంధీ ఓపీ వార్డుకు మొత్తం 2232 మంది వివిద అనారోగ్య కారణాలతో రాగా, వీరిని పరీక్షించిన వైద్యులు ఇందులో 192 మందిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, వైద్యం అందిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీకే.సునీల్ తెలిపారు. ఓపీ పేషంట్ల రద్దీ పెరిగినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం ఓపీ కూడ ఉన్నందున ప్రజలు సాయంత్రం 4 నుంచి 6 వరకు నడిచే ఈవినింగ్ ఓపీ సేవలను కూడ వినియోగించుకోవచ్చు.సిటీ నుంచే కాకుండా ఓపీ వైద్య సేవలకై రాష్ర్టంలోని వివిద జిల్లాల నుంచి కూడ వేలాది మంది పేషంట్లు గాంధీకి వస్తుంటారు. తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి, దివ్యాంగుల కోసం ఓపీ వార్డు వద్ద మరిన్ని వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
–––––––––––––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
