పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు 

ఒక్కరోజే 2232 మంది ఔట్​ పేషంట్లు- 192 మంది అడ్మిట్

On
పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు 

పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు 
  * ఒక్కరోజే 2232 మంది ఔట్​ పేషంట్లు- 192 మంది అడ్మిట్​

సికింద్రాబాద్​ నవంబర్​ 04 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి ఔట్​ పేషంట్ల వార్డు సోమవారం పేషంట్ల రద్దీతో కిటకిటలాడింది. పండుగల వరస సెలవుల అనంతరం సోమవారం గాంధీ ఓపీ వార్డుకు మొత్తం 2232 మంది వివిద అనారోగ్య కారణాలతో రాగా, వీరిని పరీక్షించిన వైద్యులు ఇందులో 192 మందిని  ఆసుపత్రిలో అడ్మిట్​ చేసి, వైద్యం అందిస్తున్నట్లు   డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.జీకే.సునీల్​ తెలిపారు. ఓపీ పేషంట్ల రద్దీ పెరిగినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం ఓపీ కూడ ఉన్నందున ప్రజలు సాయంత్రం 4 నుంచి 6 వరకు నడిచే  ఈవినింగ్​ ఓపీ సేవలను కూడ వినియోగించుకోవచ్చు.సిటీ నుంచే కాకుండా ఓపీ వైద్య సేవలకై రాష్ర్టంలోని వివిద జిల్లాల నుంచి కూడ వేలాది మంది పేషంట్లు గాంధీకి వస్తుంటారు. తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి, దివ్యాంగుల కోసం ఓపీ వార్డు  వద్ద మరిన్ని వీల్​ చైర్లు అందుబాటులో ఉంచాలని  ప్రజలు కోరుతున్నారు. 
–––––––––––––––––

Tags

More News...

Local News  State News 

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు. (రామ కిష్టయ్య సంగన భట్ల) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద బాలిక వైద్యం కోసం దాతలైన సామాజిక మిత్రులు రూ.1.21 లక్షలు విరాళాలు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు.    మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా, దేవడ గ్రామానికి చెందిన చెనవెనవార్  సుభాష్ ,రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు నిక్షిత (9) ఏడాది ఎన్నారైలు...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి సికింద్రాబాద్ జూన్ 01 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా యువతలో నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు శ్రీ పిల్లీ శ్రీనివాస్ రావు నేడు అధికారికంగా ప్రతాప్ వనీత్ కుమార్ ను రాష్ట్ర కన్వీనర్‌గా, మరియు దండు ఆనంద్ ను రాష్ట్ర కో-కన్వీనర్‌గా యువకమండలికి నియమించారు. ఈ నియామకాన్ని నూతనంగా ఎన్నికైన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు,  మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు,  మందుల పంపిణీ సికింద్రాబాద్  జూన్ 01 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న అనాధలు సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు దుప్పట్లను పంపిణీ  చేశారు అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను అందించారు ప్రమాదాల బారినపడి గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు...
Read More...
Local News 

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని 29వ వార్డులో ఈద్గా వద్ద 15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి , దగ్గులమ్మ ఆలయం దగ్గర 21 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్   ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణం అభివృధి నా లక్ష్యం... ముఖ్యమంత్రి రేవంత్...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు. జగిత్యాల జూన్ 1 ( ప్రజా మంటలు)    పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ పతకాలు ఎంపిక అయన పోలీస్‌ సిబ్బంది   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.    విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు  హైదరాబాద్ జూన్ 01: తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 2002 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్...
Read More...
Local News 

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు): ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్...
Read More...
Local News  State News 

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం చీరతో ఎంట్రీ, ప్యాంట్ షర్ట్ తో ఎగ్జిట్  *సీసీ టీవీ ఫుటేజీలతో లేడీని పట్టుకున్న పోలీసులు  *రూ8లక్షల నగదు,గోల్డ్,సిల్వర్, అర్నమెంట్స్ స్వాధీనం సికింద్రాబాద్ మే 31 (ప్రజామంటలు) : తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లే టార్గెట్ గా, వారు ఇంట్లో లేని సమయాల్లో  మారువేషం ధరించి రాత్రి వేళలో  తాళం వేసి ఉన్న ఇంట్లో...
Read More...
Local News 

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర* సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):   రాజమాత అహల్యా బాయి హోల్కర్  త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర  నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్ ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) ప్రతినిధులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం కలిసి, జూడాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈమేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. పీజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అధిక...
Read More...
Local News 

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ.. *మూడు బయోమెట్రిక్ లకు కాస్తా గ్యాప్ అవసరం   *సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి   *అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఆర్ కృష్ణవేణి    సికింద్రాబాద్ మే31 (ప్రజామంటలు):    కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఇవ్వనున్న రేషన్ సన్న బియ్యం మూడు నెలలకు సంబందించిన  పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసారి...
Read More...