బీసీ నాయకుల చే బీసీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం.

On
బీసీ నాయకుల చే బీసీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

కరీంనగర్ నవంబర్ 1 (ప్రజా మంటలు) :

తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కి మెమోరాండం అఫిడవిట్ సమర్పించిన జగిత్యాల జిల్లా బీసీ నాయకులు...

విషయం: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు గత 76 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి సి లకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి సి లకు ఇస్తున్న పథకాలకు చట్టబద్ధత కల్పించాలని విన్నపం.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారితో పోల్చుకుంటే 76 సంవత్సరాలనుండి అన్యాయం జరుగుతున్నది.

ప్రధానంగా గత పది సంవత్సరాల కాలంలో బి సి- ఎం బి సి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ అమలు విషయానికి వస్తే చాలా అన్యాయం జరుగుతుంది.

బి సి- ఎం బి సి లను బాగుపరుస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన కులవృత్తుల వారు నానా ఇబ్బందులకు గురైనారు.

బి సి ల బతుకు దుర్భరంగా మారాయి. కుల వృత్తులకు ఆదరణ కరువైంది. ఇప్పటికైనా మేం ప్రతిపాదిస్తున్న ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి అమలుకు తగు చట్ట పరిధిలో చర్యలు చేపట్టడం ఆదేశించగలరని మా యొక్క అభ్యర్థన.

  1. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేయాలి.
  2. రాష్ట్రంలోని కులవృత్తుల వారికి బి సి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి.
  3. బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో 42% రిజర్వేషన్ కల్పించాలి.
  4. రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టి చట్టబద్ధత కల్పించాలి.
  5. పార్టీలకు అతీతంగా ఆయా పార్టీలలో పనిచేస్తున్న బి సి నాయకులకు తప్పకుండా వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు అవకాశం ఇవ్వాలి.
  6. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 66% బి సి లము "మేమెంతో మాకంతవాటా" అనే నినాదం అమలు చేయాలి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, నియోజకవర్గ అధ్యక్షురాలు బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు నులుగొండ సురేష్, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్

శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ బుగ్గారం జనవరి 21 (ప్రజా మంటలు)  శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుగ్గారం మండలంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో బుగ్గారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర పద్మశాలి మహిళా ఉపాధ్యక్షురాలు సింగం...
Read More...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి  జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి   జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.    జగిత్యాల జనవరి 21 ( ప్రజా మంటలు)మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని  పునరుద్దరించాలని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.   జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో  విజయలక్ష్మి  మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ...
Read More...
National  Comment  International  

ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం,

ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం, (ప్రత్యేక కథనం) యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తాజా లేఖలో ప్రపంచ దేశాధినేతలను “Board of Peace” (ప్రపంచ శాంతి బోర్డు) అనే కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థలో భాగస్వాములుగా చేరమని ఆహ్వానించారు. ఈ బోర్డు గాజా సహారా వివాదానికి సమాధానాలు కనుగొనడమే ధ్యేయంగా ప్రారంభమౌతుందన్నట్లు వెల్లడించారు, తదుపరి ఇతర అంతర్జాతీయ సంఘర్షణలకు...
Read More...
State News 

 అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 

 అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది  ధర్మపురి జనవరి 21 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధ త్రాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని...
Read More...

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు      జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన  8 మంది  స్కౌట్స్  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు  ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది ఈ రాష్ట్రస్థాయి పరేడ్‌కు సంబంధించిన శిక్షణ మరియు రిహార్సల్స్...
Read More...
National  Crime 

ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం

 ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్ జనవరి 21(ప్రజా మంటలు): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు...
Read More...

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్ ఢిల్లీ / ఢాకా జనవరి 21(ప్రజా మంటలు): రానున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సీ’ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ...
Read More...
National  Crime 

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య మదురై జనవరి 21 (ప్రజా మంటలు):మదురైలోని ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దారుణ హత్య బయటపడింది. కార్యాలయంలో అక్రమాలను గుర్తించి ప్రశ్నించినందుకు సీనియర్ మహిళా మేనేజర్ కల్యాణి నంబి (55)పై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన సహాయ పరిపాలన అధికారి రామ్ (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రమాదంగా...
Read More...

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్ చెన్నై జనవరి 21 (ప్రజా మంటలు): అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో చేరినప్పటికీ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి పేరును చెప్పేందుకు కూడా ఏఎంఎంకే నేత టిటివి దినకరన్ నిరాకరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్‌డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందించిన దినకరన్, “ఎన్‌డీఏ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు” అని...
Read More...
Local News  State News 

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్...
Read More...
State News 

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Read More...