చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం కోసం తల్లితండ్రుల ఎదురుచూపు..
దాతలు ఆదుకోవాలని విన్నపం
చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం కోసం తల్లితండ్రుల ఎదురుచూపు...
గొల్లపల్లి అక్టోబర్ 17 (ప్రజా మంటలు) :
తమ చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం చేసి, ప్రాణాలను కాపాడండి అని తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కంచెర్ల సంతోష్ -వర్షిణి దంపతులకు ఐదు నెలల క్రితం బాబు జన్మించాడు.బాబుకి ఈ మధ్య తీవ్రమైన జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా జ్వరం మెదడుకి ఎక్కిందని వెంటనే చికిత్స చేయకుంటే ప్రాణాలకే ప్రమాదామని అన్నారు. ఇప్పటికే చాలా ఖర్చు చేసిన వారు బాబు వైద్యానికి రోజుకి 50 వేల రూపాయల ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
కూలి నాలి చేసుకొని జీవించే వారు అంత ఖర్చుపెట్టలేక తమ బాబుని బతికించుకునేందుకు ఆ తల్లి తండ్రుల పడే బాధ అంతా ఇంతా కాదు . ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో తమ చిన్నారిని బ్రతికించుకొనేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయం చేయాల్సిన వారు 9505043919 నంబర్లో సంప్రదించి తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని బాబు తండి సంతోష్ వేడుకుంటున్నారు.
----------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
