మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

On
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

 మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

పాల్గొన్న జిల్లా  అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్                                                   
జగిత్యాల అక్టోబర్ 1 (ప్రజా మంటలు)  :                                       
  జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం రోజున, అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం  జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో  అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు,మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబించారు. మొదటగా జిల్లా సంక్షేమ అధికారి తల్లి దండ్రుల వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం గురించి వివరించారు. చట్టం మరియు  నియమావళి యొక్క ప్రాధాన్యతను వివరించారు. తరవాత కన్సీలెషన్ అధికారి  హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ మెంటేనేన్స్ ట్రిబ్యునల్ కి వచ్చిన పోషణ పిర్యాదులను ఆర్ డి వో పరిస్కరిస్తున్నరన్నారు.

మెంటేనేన్స్ ట్రిబ్యునల్ తీర్పుల అమలు లో పోలీస్ లు చొరవ చూపాలని తెలియ జేసారు.  అదనపు వైద్యాకారి వృద్దులు తమ ఆరోగ్యం కొరకు మంచి పోషక ఆహరం తీసుకోవాలని మరియు వ్యాయమం చేయాలన్నారు. తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేసినవారి పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ భారత దేశం లో కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని, పుట్టుక – చావు మధ్యలో ఎన్నో పర్యవసానాలు చోటు చేసుకున్తున్నయన్నారు.

వృద్ధ తల్లి దండ్రులు తమ పిల్లల పై ప్రేమ నమ్మకం అతిగా ఉండటం తో ఆస్తిని పిల్లల పేరు మీద పట్టా చేస్తున్నారని, తరవాత పిల్లలు తల్లి దండ్రులను నిర్లక్షం చేస్తున్నారన్నారు. కొందరు కొడుకులు తమ ఆస్తిని తమ పిల్లల లేదా భార్యల పేరు మీద విక్రయ పత్రం ద్వార పట్టా చేస్తున్నారు. పోషణ పిర్యాదులు రావడానికి కారణాలను సోదించి వాటిని ముందుగ నివారణ చర్యలు  తీసుకోవాలన్నారు . వృద్ధుల కంటే యువకులే అనారోగ్యంగా ఉంటున్నరన్నారు. శాస్త్ర శాంకేతిక అభివృద్ధి వలన మానవులు సోమరిపోతులుగా అవుతున్నరన్నారు.

తల్లిదండ్రులు మరియు వయో వృద్ధుల చట్టం అమలు కోసం పోలీస్ శాఖ వారితో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలియజేసారు. జిల్లా లో విస్త్రుత సేవలు అందించిన వృద్దులను సన్మానించారు మరియు ఆటల పోటీల విజేతలకు బహుమతిలు అందజేసారు .                                      .              ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి, కన్సీలెషన్ అధికారి  హరి అశోక్ , అదనపు జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్ మరియు  వయోవృద్దుల పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి....

బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి.... జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బి ఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి లేదా పార్టీకి రాజీనామా చేయాలనిజగిత్యాల జిల్లా బి ఆర్  ఎస్పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులుకల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు జగిత్యాల జిల్లా...
Read More...

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు)  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు జిల్లా కలెక్టర్  మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు....
Read More...

గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్రంలోనే అత్యధిక...
Read More...

శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం

శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు...
Read More...
National  State News 

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూ ఢిల్లీ నవంబర్ 20: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గవర్నర్లు కారణం...
Read More...

బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం

బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పేర్ల జాబితా చివర్లో పాట్నా: నవంబర్ 20: బిహార్‌లో మరోసారి రాజకీయ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ బుధవారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 26 మంది మంత్రులు కూడా...
Read More...
State News  Spiritual  

శబరిమల యాత్రికులకు కొత్త నిబంధనలు – వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి

శబరిమల యాత్రికులకు కొత్త నిబంధనలు – వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి హెల్ప్‌లైన్ నంబర్లు శబరిమల హెల్ప్‌లైన్: 14432 ఇతర రాష్ట్రాల భక్తుల కోసం: 04735-14432 పంబ నవంబర్ 20: శబరిమలలో రోజురోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నవంబర్ 24, 2025...
Read More...
State News 

జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ

జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు...
Read More...
Local News 

జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి

జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు. షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ...
Read More...
Local News  State News 

మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ

మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి...
Read More...
Local News 

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి  లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు  పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్...
Read More...
Local News 

డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.

డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ  అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం  ఎస్...
Read More...