రైతులకు అందాల్సిన పనిముట్లు ఐకెపి అధికారులకే సొంతమా?
ఎల్కతుర్తి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల స్వామి
హుస్నాబాద్ సెప్టెంబర్ 6 ప్రజామంటలు (కందుకూరి రాజన్న)
హుస్నాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకెపి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన వ్యవసాయక పనిముట్లు ఐకెపి అధికారుల లాబాపేక్షనకే ఉపయోగపడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులకు అందాల్సిన వ్యవసాయక పనిముట్లు ఐకెపి ప్రభుత్వ ఉద్యోగి ఇంటి వద్దనే పెట్టుకుంటూ స్వలాభానికి వాడుకుంటున్నారని రైతులకు అందకుండా ప్రభుత్వ ఉద్యోగికి ఎలా ఇస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి ఐకెపి ఉద్యోగి ఇంటి వద్దనే ఉంచుకుంటూ రైతులు పొందాల్సిన లబ్ధి ఐకెపి ఒక ప్రభుత్వ ఉద్యోగి లబ్ధి పొందుతున్నాడు అని అంటున్నారు ఎల్కతుర్తి ఏపీఎం రవీందర్ అండదండలతో ఇదంతా నడుస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పై అధికారులు చొరచూపి ఐకెపి సెంటర్ ద్వారా రైతులకు అందాల్సిన ప్రతి ఒక్క పనిముట్లు రైతులకు అందే విధంగా చూడాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు ఐకెపి సెంటర్కు వచ్చిన పనిముట్లు సెంటర్ వద్దనే ఉంచాలని ప్రభుత్వం ద్వారా వచ్చిన పనిముట్లు రైతులకు లబ్ధి పొందే విధంగా చూడాలని ఎల్కతుర్తి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల స్వామి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
