ధర్మపురిలోని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన   ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
ధర్మపురిలోని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన   ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురిలోని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన   ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :  అడిషనల్ కలెక్టర్,డీఎస్పీ మండల అధికారులు, నాయకులతో కలిసి  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సంధర్బంగా అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న సహాయక చర్యలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కడెం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తడం వల్ల గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కాబట్టి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని,అట్టి కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని,ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదనీ మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి అధికారులు,మా పార్టీ నాయకత్వం అందుబాటులో ఉందని  తెలిపారు.

Tags

More News...

Local News 

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని మంగళవారం సాయంత్రం  రాపల్లె గ్రామ శివారుణ పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను నుండి వద్ద 4 సెల్ ఫోన్లను నాలుగు బైకులను నగదు నాలుగువేల రూపాయలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...
Local News 

మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల   పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల   పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్ గొల్లపల్లి జూలై 15  (ప్రజా మంటలు):   గొల్లపల్లి  మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా  పూలే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్   ఆకస్మికంగా తనిఖీ చేసి బాలిక గురుకుల పాఠశాలలో పరిశీలించి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశించారు.  తప్పనిసరిగా పాఠశాల ఆవరణంలో  పిచ్చి మొక్కలు తొలగించాలని, పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా    జిల్లా...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన  జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు 

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన  జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు     జగిత్యాల జులై 15 ( ప్రజా మంటలు)జిల్లా జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యూ జే) నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జంబి హనుమన్ ఆలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను ఆలయ ఛైర్మన్ బైరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి...
Read More...
Local News 

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్ రాయికల్ జులై 15 (ప్రజా మంటలు) ఇటిక్యాల గ్రామానికి చెందిన అసం లక్ష్మణ్ (వయస్సు: 52)  ప్లేట్లెట్ల సంఖ్య  13,000 కి పడిపోవడంతో, అత్యవసరంగా ప్లేట్లెట్లు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే,  క్యూ ఆర్ టిలో పనిచేస్తున కానిస్టేబుల్  రాజ్ కుమార్ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుతూ ప్లేట్లెట్లు దానం చేశారు. అత్యవసర...
Read More...
Local News 

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు):     గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆయిల్ పామ్ తోటల సాగు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా రైతు బుర్రవేణి తిరుపతి  క్షేత్రంలో  6 ఎకరాలలో కలెక్టర్  ఆయిల్ పామ్  మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి   ఈ...
Read More...
Local News 

తల్లిని ఇంట్లోంచి  గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

తల్లిని ఇంట్లోంచి  గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు   జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు): కొడుకులు,కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని  సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను ఆశ్రయించింది.ఆయన సాయంతో ఆర్డీవో మధుసూదన్ కు మంగళవారం  ఫిర్యాదు చేసింది. కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా...
Read More...
Local News 

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సికింద్రాబాద్ జూలై 15 (ప్రజామంటలు) : దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల హాస్టల్ లో దారుణం జరిగింది. - ముదిగొండ ఎస్ టి బాలికల హాస్టల్ లో కల్తీ ఆహరం తిని 30 మంది పిల్లలు అనారోగ్యం పాలైయ్యారు - వాంతులు విరేచనాలతో...
Read More...
Local News 

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్ సికింద్రాబాద్, జూలై 14 (ప్రజామంటలు): హైదరాబాద్ సైదాబాద్ లోని అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం  కమ్యూనిటీ మస్జీద్ లో రక్తదాన శిభిరాన్ని  నిర్వహించారు. కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు  పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా రక్తదానం చేశారు. 1889 లో హజ్రత్ మీర్జా గులాం అహ్మాద్ స్థాపించిన ఈ కమ్యూనిటీ లో వరసగా సామాజిక...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.  జగిత్యాల జులై 14 ( ప్రజా మంటలు) జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్య వర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించిన టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం...
Read More...
Local News 

బోనాల  జాతరలో భక్తులకు సేవ చేయడం  అదృష్టం 

బోనాల  జాతరలో భక్తులకు సేవ చేయడం  అదృష్టం  మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్ సికింద్రాబాద్, జులై 14 (ప్రజామంటలు)  సికింద్రాబాద్ లష్కర్  శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా, శుక్రవారం మినీ జాతరగా తలపించే రోజు తోపాటు ఆదివారం బోనాల పండుగ సందర్భంలో, సోమవారం రంగం, అంబారి ఊరేగింపులో తమదైన శైలిలో భక్తి పరవశంతో క్రమం తప్పకుండా మక్తల...
Read More...
Local News 

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత నాకు బలి ఇచ్చి, రక్తం చూపించాలి...లేనట్లయితే అల్లకల్లోలం చేస్తా..    - నాకు ఇబ్బంది కలిగించిన వారు రక్తం కక్కుకుంటారు..    - ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయి..    - రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత సికింద్రాబాద్ జూలై 14 (ప్రజామంటలు) :    ఈ ఏడాది వర్షాలు బాగా  కురుస్తాయి... పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.... కానీ...
Read More...
Local News 

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు ప్రజామంటలు – వేలేరు వేలేరు మండలానికి చెందిన తొలి మహిళా జెడ్పీటీసీగా సేవలందించిన చాడ సరిత అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన షోడాషపల్లికి తరలించగా, సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు స్టేషనుగణ్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే...
Read More...