ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ

On
ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ

ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ

హైదారాబాద్ సెప్టెంబర్ 02 :

ప్రముఖ తెలుగు సాహిత్య పరిశోధకుడు డాక్టర్ కె ముత్యం సంస్మరణ సభ నారాయణగూడ లోని భరత్ విద్యాసంస్ధలో మిత్రుల కుటుంబ సభ్యుల ఆద్వర్వయంలో జరిగింది.

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ పూర్వ అద్యక్షులుగా పని చేసిన డాక్టర్ ముత్యం బెనారస్ విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళ ఉద్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.

తర్వాత శాతవాహన విశ్వవిద్యాలయ అద్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ గావించారు. మరుగున పడిన చరిత్రలను వెలుగులోకి తెచ్చి పుస్తకాలు ప్రచురించారు. కార్యక్రంలో యం యల్ సీ కోదండరాం, ప్రముఖ కవులు శివారెడ్డి, నంధిని సిధారెడ్డ్, పొఫెసర్ వినాయక్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ పూర్వ అద్యక్షులు తుల రాజేందర్, సూర ప్రభాకర్ రెడ్డి, భరత్ విద్యాసంస్ధల అధినేత వేణుగోపాల్ రెడ్డి, మాజీ యంల్ ఏ పటోళ్ల శశిధర్ రెడ్డి, సుధాకర్, జూలూరు గౌరీశంకర్, బండ్ల మాధవ రావు, నాళేశ్వరం శంకర్, సాధినేని వెంకటేశ్వర రావు, పోటు రంగారావు, కుటుంబ సభ్యులు అపర్ణ, ప్రత్యూష, వసంత్, గుల్మహర్ కాలనీ ప్రసిడెంట్ కాశీం, మాజీ సీటీవో అన్నర్ పాషా తదితరులు ముత్యంగార్ శిష్యులు రమేష్, అక్భర్, విజయ్, చైతన్య , జెయన్టీయు మాజీ రిజిష్ట్రార్ వినయ్ కుమార్, ప్రొఫెసర్ లింబాద్రి.. ఇతర ప్రముఖులు పాల్గొన్నారు..।

Tags
Join WhatsApp

More News...

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి సూర్యాపేట, జనవరి 17 – ప్రజా మంటలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రభుత్వ...
Read More...
Local News  State News 

సికింద్రాబాద్ బచావో ర్యాలీతో ఉద్రిక్తత

సికింద్రాబాద్ బచావో ర్యాలీతో ఉద్రిక్తత హైదరాబాద్, జనవరి 17  (ప్రజా మంటలు): సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన “సికింద్రాబాద్ బచావో ర్యాలీ” ఉద్రిక్తతకు దారి తీసింది. నల్ల జెండాలు, గులాబీ కండువాలు ధరించిన బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు ర్యాలీగా కదిలాయి. ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు....
Read More...
Today's Cartoon 

Today's Cartoon 

Today's Cartoon  Today's Cartoon 
Read More...
Local News  State News 

సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు

సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు నిర్మల్  జనవరి17 (ప్రజా మంటలు): తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు.. నీటి ప్రాజెక్టులు – పేర్లు,...
Read More...

సీఎం రేవంత్ పర్యటనలో BRS ఎమ్మెల్యే హాజరు:

సీఎం రేవంత్ పర్యటనలో BRS ఎమ్మెల్యే హాజరు: నిర్మల్, జనవరి 17 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన అంతర్గత సంకేతాలు ఇచ్చినప్పటికీ,...
Read More...
National  State News 

భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సత్యసాయి జిల్లా 16 జనవరి (ప్రజా మంటలు) :  ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు.
Read More...

ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు) భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పరిశీలనలో  జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Read More...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి  ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.        ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు) మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్...
Read More...

రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి

రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి      రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు)  పట్టణంలోని స్థానిక వి ఎస్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి  మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి  మాట్లాడుతూ రాయికల్ మున్సిపల్ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస అవసరాలైన వీధి...
Read More...

తపస్ రాష్ట్ర అధ్యక్షులకు  శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి"

తపస్ రాష్ట్ర అధ్యక్షులకు  శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి జగిత్యాల జనవరి 16 ( ప్రజా మంటలు) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఓ డ్నాల రాజశేఖర్  నూతనంగా ఎన్నికైన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.    ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మరియు నూతనంగా ఎన్నికైన తపస్...
Read More...

పోపా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పోపా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు)పట్టణంలో స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి అఫీషియల్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో రాయికల్ మాజీ మునిసిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు,రాష్ర్ట...
Read More...
Local News 

బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి

బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి   జగిత్యాల, జనవరి 16 (ప్రజా మంటలు): బీద మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో, పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా...
Read More...