ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ
ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ
హైదారాబాద్ సెప్టెంబర్ 02 :
ప్రముఖ తెలుగు సాహిత్య పరిశోధకుడు డాక్టర్ కె ముత్యం సంస్మరణ సభ నారాయణగూడ లోని భరత్ విద్యాసంస్ధలో మిత్రుల కుటుంబ సభ్యుల ఆద్వర్వయంలో జరిగింది.
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ పూర్వ అద్యక్షులుగా పని చేసిన డాక్టర్ ముత్యం బెనారస్ విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళ ఉద్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
తర్వాత శాతవాహన విశ్వవిద్యాలయ అద్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ గావించారు. మరుగున పడిన చరిత్రలను వెలుగులోకి తెచ్చి పుస్తకాలు ప్రచురించారు. కార్యక్రంలో యం యల్ సీ కోదండరాం, ప్రముఖ కవులు శివారెడ్డి, నంధిని సిధారెడ్డ్, పొఫెసర్ వినాయక్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ పూర్వ అద్యక్షులు తుల రాజేందర్, సూర ప్రభాకర్ రెడ్డి, భరత్ విద్యాసంస్ధల అధినేత వేణుగోపాల్ రెడ్డి, మాజీ యంల్ ఏ పటోళ్ల శశిధర్ రెడ్డి, సుధాకర్, జూలూరు గౌరీశంకర్, బండ్ల మాధవ రావు, నాళేశ్వరం శంకర్, సాధినేని వెంకటేశ్వర రావు, పోటు రంగారావు, కుటుంబ సభ్యులు అపర్ణ, ప్రత్యూష, వసంత్, గుల్మహర్ కాలనీ ప్రసిడెంట్ కాశీం, మాజీ సీటీవో అన్నర్ పాషా తదితరులు ముత్యంగార్ శిష్యులు రమేష్, అక్భర్, విజయ్, చైతన్య , జెయన్టీయు మాజీ రిజిష్ట్రార్ వినయ్ కుమార్, ప్రొఫెసర్ లింబాద్రి.. ఇతర ప్రముఖులు పాల్గొన్నారు..।
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
