ప్రాజెక్ట్ లలోని వరద నీటిని భవిష్యత్ అవసరాలకు వినియోగించంది - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రాజెక్ట్ లలోని వరద నీటిని భవిష్యత్ అవసరాలకు వినియోగించంది - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదారాబాద్ సెప్టెంబర్ 01:
భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు.
నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. అలాగే, నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్తో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
కడెం ప్రాజెక్టు, మిడ్మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక సాగర్కు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంప్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు.
కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – తండ్రి బస్టాప్ వద్ద దింపిన గంటలోనే దుర్ఘటన
(పెద్ద కూతురు పెళ్లి సందర్భంలో తీసిన ఫోటో)
తండ్రి దింపిన గంటలోనే ముగ్గురు కుమార్తెల మృతి
రంగారెడ్డి, నవంబర్ 03 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని షాక్కు గురి చేసింది. బీజాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన టిప్పర్ లారీ,... మెక్సికో హర్మోసిల్లోలో వాల్డోస్ సూపర్మార్కెట్లో ఘోర పేలుడు – 23 మంది దుర్మరణం
హర్మోసిల్లో (మెక్సికో), నవంబర్ 2:మెక్సికోలోని సోనోరా రాష్ట్ర రాజధాని హర్మోసిల్లోలో వాల్డోస్ డిస్కౌంట్ సూపర్మార్కెట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
ఈ దుర్ఘటన ‘డే ఆఫ్ ది డెడ్’ (Day of the... మద్యం తాగి వాహనం పట్టుబడిన వ్యక్తులకు పది రోజులు జైలు శిక్ష
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 03 (ప్రజా మంటలు):
గొల్లపల్లి కేంద్రంలోని ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి వాహనాలు తనిఖీలు చేపట్టగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించిన వారిని జగిత్యాల కోర్ట్ లో ప్రవేశపెట్టగా స్పెషల్ జ్యూడిషల్ II క్లాస్ మెజిస్ట్రేట్, 10 రోజుల జైలు శిక్ష విధించినారు. ఈ సందర్భంగా గొల్లపల్లి ఎస్ఐ, కృష్ణా... జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన
జగిత్యాల (రూరల్) నవంబర్ 03 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు ఆక్సిజన్ ప్లాంట్ను సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, మందుల నిల్వలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించి, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.... మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత, ట్విట్టర్ ద్వారా తన తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన... జయపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు
జయపూర్ (రాజస్తాన్), నవంబర్ 03
జయపూర్లో భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న భారీ డంపర్ నియంత్రణ కోల్పోయి వరుసగా 17 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని SMS ట్రామా సెంటర్కు... చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సు, లారీ ఢీ. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కాంకర్ లారీ... ప్రపంచ మహిళా క్రికెట్ కప్ విజేత భారత్ — చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్ సేన
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
భారత్ విజయం: 47 పరుగుల తేడాతోమ్యాచ్ బెస్ట్ ప్లేయర్: స్మృతి మంధానాసిరీస్ బెస్ట్ ప్లేయర్: హర్మన్ప్రీత్ కౌర్
నవి ముంబై నవంబర్ 02:
మహిళల... నవీన్ యాదవ్కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం
సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.... కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు
సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) :
కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు... బీహార్ను మేడ్ ఇన్ ఇండియా హబ్గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ
ఆరా (బీహార్) నవంబర్ 02:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్ను మేడ్ ఇన్ ఇండియా హబ్గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు.
“ఢిల్లీ... తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు
హైదరాబాద్ నవంబర్ 02 (ప్రజా మంటలు):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో... 