మన సంస్కృతిపై దాడి చేస్తే ఊపేక్షించకూడదు -మాజీ గవర్నర్ సాగర్ జీ

On
మన సంస్కృతిపై దాడి చేస్తే ఊపేక్షించకూడదు -మాజీ గవర్నర్ సాగర్ జీ

సమరసతా గళం - మన సంస్కృతిపై దాడి చేస్తే ఊపేక్షించకూడదు
అహిల్యాబాయి హోల్కర్ త్రియంతి ఉత్సవాలలో -మాజీ గవర్నర్ సాగర్ జీ

మెట్ పల్లి సెప్టెంబర్ 01 :

సమతా సిద్ధాంతంతోనే భారతదేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జరిగిన అహిల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల వివక్ష గూర్చి మూడు సంవత్సరాల క్రితమే మన దేశంలో బీజం పడిందని, కేవలం రాజ్యాంగం వల్ల దేశం ముందుకు వెళ్ళదని, కాలానుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రాత్మకమైన భారత సంస్కృతిపై ఎవరు దాడి చేసినా మనం ఊపేక్షించకూడదని పిలుపునిచ్చారు. ప్రజల్ని నిరంతరం చైతన్యం చేసే ఇలాంటి సమతా కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన సమితి కన్వీనర్ బెజ్జారపు మురళి, కో - కన్వీనర్ పోహర్ తుకారాం, రాష్ట్ర మహిళా కన్వీనర్ కరెడ్ల రుక్మిణి, రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, డా. నరేష్ బాబు, వి. మోహన్ రావు, డా. వెంకట్ రెడ్డి, మర్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా?

iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా? అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో కొత్త తరహా రూపం    హైదరాబాద్ నవంబర్ 08:    ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్‌పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.    మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం...
Read More...
Local News 

తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి సికింద్రాబాద్  నవంబర్ 08 (ప్రజా మంటలు):  తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు మహేష్‌, జోసెఫ్‌, శివ‌, అనిల్‌ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు....
Read More...
Local News 

ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్

ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్ జగిత్యాల నవంబర్ 08  (ప్రజా మంటలు):  జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు....
Read More...
Local News 

ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌

ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌ సికింద్రాబాద్‌, నవంబర్‌ 8 (ప్రజామంటలు):  ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్‌, కోశాధికారిగా నూకల నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్‌, కొడరపు అశోక్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్‌ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి...
Read More...
Local News 

నల్లగుట్ట నాలా  స్ట్రెచ్‌లో హైడ్రా  స్పెషల్ డ్రైవ్  :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు

నల్లగుట్ట నాలా  స్ట్రెచ్‌లో హైడ్రా  స్పెషల్ డ్రైవ్  :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్‌ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌లలో పేరుకున్న సిల్ట్‌, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్‌ కార్పొరేటర్‌ చీర...
Read More...
Local News 

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌ కీలకపాత్ర  ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌ కీలకపాత్ర  ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :   తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్‌ ఆధ్వర్యంలో...
Read More...
Local News 

గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌గ్రాడ్యుయేట్‌టీచింగ్‌ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు క్లినికల్‌నైపుణ్యాలను, డయగ్నస్టిక్‌అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్‌ఎగ్జామినేషన్‌, క్లినికల్‌చర్చలు, కేస్‌బేస్డ్‌డిస్కషన్‌లు, హ్యాండ్స్‌ఆన్‌ట్రైనింగ్‌వంటి అంశాలు...
Read More...
Local News 

బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు

బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు): బోరబండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్‌ 7062/2025 ఆధారంగా కమిషన్‌ ఈ...
Read More...
Local News 

గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుక..

గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుక.. (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ప్రజాసేవలో...
Read More...
Local News 

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్  ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్ జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు): 100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు...
Read More...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల నవంబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి వర్యులు  రేవంత్ రెడ్డి  జన్మదినం సందర్భంగా జగిత్యాల పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో...
Read More...
Crime  State News 

ఎల్కతుర్తిలో సంచలనం: గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 2,000 నాటు కోళ్లు

ఎల్కతుర్తిలో సంచలనం: గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 2,000 నాటు కోళ్లు ఎల్కతుర్తి నవంబర్ 08, (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పరిధిలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2,000 నాటు కోళ్లు (country chickens) ను సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి వెంట ఉన్న పొలాల్లో విడిచిపెట్టారు. స్థానికులు తెల్లవారుజామున రహదారిపై పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు తిరుగుతున్నాయని గమనించి ఆ...
Read More...