సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలి 

తెలంగాణ ఉద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం

On
 సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలి 

 సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలి 

- తెలంగాణ ఉద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం

జగిత్యాల ఆగస్ట్‌ 30 (ప్రజా మంటలు) : 
 
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆదేశాల మేరకుజగిత్యాల  జిల్లా జేఏసీ చైర్మన్‌ భోగ శశిధర్‌ మరియు సెక్రెటరీ జనరల్‌ గంగుల సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ భాగస్వామ్య  సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం,, ఇరిగేషన్‌ కార్యాలయ సమావేశ మందిరంలొ నిర్వహించారు. ఉద్యోగుల పాలిటి శాపం గా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానానికి నిరసనగా సెప్టెంబర్‌ ఒకటవ తేదీన పెన్షన్‌ విద్రోహ దినంగా  పాటిస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో  జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం నుండి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి తహసీల్‌ చౌరాస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి  నిరసన ప్రదర్శన చేయాలని కమిటీ నిర్ణయించింది.  ర్యాలీలో జేఏసీ భాగస్వామ్య సంఘ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ కార్యక్రమంలో టి ఎన్‌ జి వో జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్‌ రెడ్డి, టి  జి వో జిల్లా కార్యదర్షి మామిడి రమేష్‌, పెన్షనర్స్‌ సంఘం జిల్లా అద్యక్షులు హరి అశోక్‌ కుమార్‌, నల్గవ తరగతి సంఘ అద్యక్షులు చంద్రయ్య, సీపీస్‌ ఈ యు   అధ్యక్షులు గంగాధరి మహేష్‌, సర్వ సతీష్‌, మ్యాన పవన్‌, మహేష్‌, నాయకులు రవి బాబు, డా. రాజేందర్‌ రెడ్డి, రవిందర్‌, మధుకర్‌, గణేష్‌,  ఉపాధ్యాయ సంఘ నాయకులు మచ్చ శంకర్‌, గంగనర్సయ్య, భోగ రమేష్‌, మల్లా రెడ్డి, తుంగూరి సురేష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, హరికిరణ్‌, డా.శ్రీనివాస్‌, డా.సంతోష్‌, శ్రీనివాస్‌, పూర్ణచందర్‌, ఆనంద్‌, రాజ్కుమార్‌, అశోక్‌ కుమార్‌, ముజాహిద్‌ ఖాన్‌, సంతోష్‌, నసీరుద్దీన్‌ మరియు  తెలంగాణ ఉద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ భాగస్వామ్య సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.
ుుుుుుుుుు- 

 

Tags
Join WhatsApp

More News...

ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్రింద వార్డు నంబర్ వరుస క్రమంలో, వెబ్‌సైట్‌కు సరిపోయేలా టేబుల్ రూపంలో ఫలితాలు ఇస్తున్నాను 👇   (వార్డు వారీగా) వార్డు నంబర్ పార్టీ గెలిచిన అభ్యర్థి 1 ఇండిపెండెంట్ చెట్టే గంగాధర్ 4 కాంగ్రెస్ క్యాదాసు నవీన్ 7 బీఆర్ఎస్ కోరుకంటి రాము 10 (TR నగర్) కాంగ్రెస్ చాంద్ పాషా 14 కాంగ్రెస్...
Read More...

శివరాత్రి పూజకు ముక్కోట అందజేత

శివరాత్రి పూజకు ముక్కోట అందజేత   జగిత్యాల 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డు లో గల శ్రీమడేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు గాను మహాశివరాత్రి సందర్భముగా పరమశివునికి అలంకరించే ఆలయానికి సంబంధించిన వెండి ముక్కోటాను పూర్వ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజు ప్రస్తుత అధ్యక్షుడు గుండారపు రవీందర్ కు ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ సమక్షంలో ఆలయంలో...
Read More...

శతాధిక ఆచార్యుని పరమపదం 

శతాధిక ఆచార్యుని పరమపదం  లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో  ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు. ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు...
Read More...
Crime 

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే...
Read More...
Crime  State News 

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ...
Read More...

చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత

చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి...
Read More...
State News 

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత   న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి...
Read More...
National  Comment  International  

పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం

పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం    యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146...
Read More...
National  Comment 

ఇండియా టుడే రౌండ్‌టేబుల్‌లో అన్నామలై–కార్తీ చిదంబరం

ఇండియా టుడే రౌండ్‌టేబుల్‌లో అన్నామలై–కార్తీ చిదంబరం మర్యాదకు, రాజకీయ పరిణితకు అద్దం న్యూఢిల్లీ ఫిబ్రవరి 12: ఇండియా టుడే నిర్వహించిన రౌండ్‌టేబుల్ చర్చలో తమిళనాడు రాజకీయాలకు చెందిన ప్రముఖ నాయకులు అన్నామలై కుప్పుస్వామి మరియు కార్తీ చిదంబరం పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా టెలివిజన్ డిబేట్లలో కనిపించేలా అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు...
Read More...
National  International  

ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్

ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్ వాషింగ్టన్ ఫిబ్రవరి 12: :వైట్ హౌస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం....
Read More...

మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు  హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం 

మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు  హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం  జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)  (శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు. 39వ వార్డుకు చెందిన గోలి...
Read More...
National  Comment  International  

డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?

డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది? న్యూఢిల్లీ ఫిబ్రవరి 12: జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి. 1️⃣ ...
Read More...