పారిశుధ్య వాహనాలు, సిబ్బంది విధుల పరిశీlలించిన మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
పారిశుధ్య వాహనాలు, సిబ్బంది విధుల పరిశీlలించిన మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు) :
పారిశుధ్య నిర్వహణ పనులను ,మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య పరిశీలించారు.
జగిత్యాల పట్టణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పారిశుధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. ముందుగా మున్సిపల్ వాహనాలను పరిశీలించి చెత్త తరలింపు వాహనాల డ్రైవర్లుతో మాట్లాడారు. వాహనాల సంఖ్య ఎంత , చెత్త సేకరణపై మరమ్మతులకు గురైన వాహనాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్ పరిశీలించారు. ప్రతి కార్మికుడి హాజరు నమోదు తప్పనిరిగా చేయాలన్నారు.
కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ పరిశీలించి కార్మికుల హాజరు పట్టిక పరిశీలించారు.
పారిశుద్ధ్య వాహనాలకు మరమ్మత్తులు ఉంటే వెంటనే తమ పై అధికారులకు తెలిపి మరమ్మత్తులు చేయవలసిందిగా సూచించారు మరియు వాహనాలను తమ సొంత వాహనాలు లాగా చూసుకొని విధులకు ఆటంకలకుండా చూసుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
