సేవా దృక్పతం అలవర్చుకోవాలి - ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం - ఆడువాల జ్యోతి
సేవా దృక్పతం అలవర్చుకోవాలి - ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 21 :
జర్నలిస్టులు సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి పని చేయడమే కాకుండా, జర్నలిస్టులందరు ఒక సమూహంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేదికగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమనీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మైనార్టీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డీఎస్పీ రఘు సీనియర్ వైద్యులు డా,చందర్, డా,షహీద్ బెగ్, డా, ఎంఎ రఫీ పాల్గొన్నారు.
సేవా దృక్పతం అలవర్చుకోవడం ద్వారా ప్రజల్లో సరైగుర్తింపు లభిస్తుందని చైర్పర్సన్ అన్నారు.
నిరుపేదలకు ప్రత్యేక వైద్య సేవలు అం దుబాటులోకి తేవడానికి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
ఈకార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
