సేవా దృక్పతం అలవర్చుకోవాలి - ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం - ఆడువాల జ్యోతి
సేవా దృక్పతం అలవర్చుకోవాలి - ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 21 :
జర్నలిస్టులు సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి పని చేయడమే కాకుండా, జర్నలిస్టులందరు ఒక సమూహంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేదికగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమనీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మైనార్టీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డీఎస్పీ రఘు సీనియర్ వైద్యులు డా,చందర్, డా,షహీద్ బెగ్, డా, ఎంఎ రఫీ పాల్గొన్నారు.
సేవా దృక్పతం అలవర్చుకోవడం ద్వారా ప్రజల్లో సరైగుర్తింపు లభిస్తుందని చైర్పర్సన్ అన్నారు.
నిరుపేదలకు ప్రత్యేక వైద్య సేవలు అం దుబాటులోకి తేవడానికి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
ఈకార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
