బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

On
బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు  -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు

-పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

   *  వర్షాల ధాటికి విరిగి పడిన కొండచరియలు...
   *  ఇద్దరు హైదరాబాద్​ యాత్రికుల దుర్మరణం
   *  డెడ్​ బాడీలు బాగా డ్యామెజ్ ​కావడంతో అక్కడే అంత్యక్రియలు
   *  పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

సికింద్రాబాద్​ జూలై 07 (ప్రజామంటలు) :

బద్రీనాథ్​ దైవ దర్శనానికి వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఫ్యామిలీమెంబర్స్​ కథనం ప్రకారం..గత వారం క్రితం పద్మారావునగర్​ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్​ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు మొత్తం నలుగురు నార్త్​ ఇండియా యాత్రకు బయలు దేరి వెళ్ళారు.

శనివారం ఉదయం ఉత్తరాఖండ్​ లో రెండు బైక్​లను అద్దెకు తీసుకున్న వీరు బద్రీనాథ్​ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా, ఉత్తర ఖండ్​ లోని చమోలీ జిల్లా కర్ణప్రయోగ, గౌచర్​ ల మద్యలో బద్రీనాథ్​ నేషనల్​ హైవేపై కొండచరియలు అకస్మాత్తుగా విరిగి సత్యనారాయణ, నిర్మల్​ షాహీ లు నడుపుతున్న బైక్​ పై పడ్డాయి.

పెద్ద, పెద్ద బండరాళ్ళు పడటంతో వీరిద్దరితో పాటు బైక్​ పూర్తిగా డ్యామేజ్​ అయ్యింది. బండరాళ్ళ తాకిడికి ఇద్దరి శరీరాలు చిధ్రమైపోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శిథిలాల కింద నుంచి వారి డెడ్​ బాడీలను బయటకు తీశారు. ఉత్తరాఖండ్​ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, నదులన్నీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని సమాచారం.

పోలీసులు హైదరాబాద్​ లోని వారి ఫ్యామిలీ మెంబర్స్​ కు ప్రమాద సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబసభ్యులు ఫ్లైట్​ లో ఆదివారం తెల్లవారుజామున  హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్​ వెళ్ళారు. అయితే ఇద్దరి శరీరాభాగాలు బాగా డ్యామేజ్​ కావడంతో అక్కడి పోలీస్​ అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించినట్లు ఫ్యామిలీ మెంబర్స్​  ఫోన్​ లో తెలిపారు.

ప్రమాదం వార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే  ప్రియా ఆపార్ట్​ మెంట్​ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్​ జాబ్ చేస్తుండగా, అతడి భార్య హేమ చిన్న కిరాణ కొట్టు నడిపిస్తోంది. వీరికి ఒక కుమారుడు నిఖిల్​ ఉన్నారు. 
–––––––

Tags
Join WhatsApp

More News...

Local News 

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు...
Read More...
Local News 

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..     సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) : పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి...
Read More...
Local News 

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్  మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్...
Read More...

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు .   జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)  పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో    శుక్రవారం కాలభైరవాష్టమి  పర్వదినం  పురస్కరించుకొని, మాతలు పాల్గొని  అమ్మవారికి ప్రత్యేక  కుంకుమార్చన,  లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. పారాయణం అనంతరం మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ...
Read More...

మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య

మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక...
Read More...

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి  ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించడం జరిగిందని తెలిపారు.  శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి....
Read More...
Local News 

జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం

జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు....
Read More...

భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం

భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం లోతైన విశ్లేషణ గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1. స్వచ్ఛ భారత్, 2.శౌచాలయ నిర్మాణం, 3.స్మార్ట్ సిటీ మిషన్, 4.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, 5.అమృత్ మిషన్, 6.దీనదయాళ్ అంత్యోదయ యోజన, 7.హెరిటేజ్ సిటీ అభివృద్ధి యోజన వంటి పలు ఫ్లాగ్‌షిప్ పథకాలు భారీ ఎత్తున నిధులతో నడిచాయి. వీటిలో మొత్తం 36.65...
Read More...

కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు

కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు కోరుట్ల, నవంబర్ 28 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం అధికారులపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. అన్ని సెక్షన్లలో రికార్డుల పరిశీలన విజిలెన్స్ బృందం• టౌన్ ప్లానింగ్• ఇంజనీరింగ్• ఫైనాన్స్• ట్యాక్స్• సానిటేషన్...
Read More...
State News 

కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్

కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్ కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు): బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కల్వకుంట్ల కవిత పిలుపుతో జరిగిన రైలు రోకో ఆందోళన కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు నిలిపివేశారు. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆందోళన ఉధృతమవుతుండటంతోకల్వకుంట్ల కవితను పోలీసులు...
Read More...
National  Comment  State News 

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా? నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?  తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు? (సిహెచ్.వి.ప్రభాకర్ రావు) తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,...
Read More...
Local News 

చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు): సారంగాపూర్‌లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా...
Read More...