బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

On
బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు  -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు

-పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

   *  వర్షాల ధాటికి విరిగి పడిన కొండచరియలు...
   *  ఇద్దరు హైదరాబాద్​ యాత్రికుల దుర్మరణం
   *  డెడ్​ బాడీలు బాగా డ్యామెజ్ ​కావడంతో అక్కడే అంత్యక్రియలు
   *  పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

సికింద్రాబాద్​ జూలై 07 (ప్రజామంటలు) :

బద్రీనాథ్​ దైవ దర్శనానికి వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఫ్యామిలీమెంబర్స్​ కథనం ప్రకారం..గత వారం క్రితం పద్మారావునగర్​ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్​ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు మొత్తం నలుగురు నార్త్​ ఇండియా యాత్రకు బయలు దేరి వెళ్ళారు.

శనివారం ఉదయం ఉత్తరాఖండ్​ లో రెండు బైక్​లను అద్దెకు తీసుకున్న వీరు బద్రీనాథ్​ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా, ఉత్తర ఖండ్​ లోని చమోలీ జిల్లా కర్ణప్రయోగ, గౌచర్​ ల మద్యలో బద్రీనాథ్​ నేషనల్​ హైవేపై కొండచరియలు అకస్మాత్తుగా విరిగి సత్యనారాయణ, నిర్మల్​ షాహీ లు నడుపుతున్న బైక్​ పై పడ్డాయి.

పెద్ద, పెద్ద బండరాళ్ళు పడటంతో వీరిద్దరితో పాటు బైక్​ పూర్తిగా డ్యామేజ్​ అయ్యింది. బండరాళ్ళ తాకిడికి ఇద్దరి శరీరాలు చిధ్రమైపోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శిథిలాల కింద నుంచి వారి డెడ్​ బాడీలను బయటకు తీశారు. ఉత్తరాఖండ్​ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, నదులన్నీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని సమాచారం.

పోలీసులు హైదరాబాద్​ లోని వారి ఫ్యామిలీ మెంబర్స్​ కు ప్రమాద సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబసభ్యులు ఫ్లైట్​ లో ఆదివారం తెల్లవారుజామున  హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్​ వెళ్ళారు. అయితే ఇద్దరి శరీరాభాగాలు బాగా డ్యామేజ్​ కావడంతో అక్కడి పోలీస్​ అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించినట్లు ఫ్యామిలీ మెంబర్స్​  ఫోన్​ లో తెలిపారు.

ప్రమాదం వార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే  ప్రియా ఆపార్ట్​ మెంట్​ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్​ జాబ్ చేస్తుండగా, అతడి భార్య హేమ చిన్న కిరాణ కొట్టు నడిపిస్తోంది. వీరికి ఒక కుమారుడు నిఖిల్​ ఉన్నారు. 
–––––––

Tags
Join WhatsApp

More News...

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు): సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా...
Read More...
Local News  State News 

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు తమకే మంత్రుల అండదండ ఉందంటూ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం.. బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహకరిస్తాం కరీంనగర్ అక్టోబర్ 27 (ప్రజా మంటలు): జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్చార్జి మంత్రిగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప...
Read More...
Local News 

సారంగాపూర్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సారంగాపూర్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ జగిత్యాల (రూరల్), అక్టోబర్‌ 27 (ప్రజా మంటలు):సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 2 లక్షల 46 వేల విలువగల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్‌ కుమార్‌  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
National  International  

"No Kings" ఉద్యమంలో 40 ఏళ్ల విద్యావంతులైన తెల్లజాతి మహిళల ఆధిక్యం: నిపుణుల విశ్లేషణ

(సిహెచ్ వి ప్రభాకర్ రావు) వాషింగ్టన్‌ అక్టోబర్ 27: అమెరికాలో ఇటీవల బలంగా కొనసాగుతున్న “No Kings” ఉద్యమం పై నిపుణులు చేసిన తాజా విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. New York Post నివేదిక ప్రకారం, ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారి పెద్దశాతం 40ల వయస్సులో ఉన్న, ఉన్నత విద్యావంతులైన తెల్లజాతి మహిళలు అని తేలింది....
Read More...
State News 

సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు.

సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు. హైదరాబాద్ అక్టోబర్ 27: యువరచయితలు ,కవులు,కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు పిలుపునిచ్చారు.తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించానని తెలిపారు.దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్...
Read More...
Local News  State News 

ప్రభుత్వం సహకరిస్తే కుటీర పరిశ్రమలతో నిరాశ్రయులకు తోడ్పాటు

ప్రభుత్వం సహకరిస్తే కుటీర పరిశ్రమలతో నిరాశ్రయులకు తోడ్పాటు సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) : స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 287వ అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు, వైద్యం అందించారు. ప్రభుత్వం సహకరిస్తే, కుటీర పరిశ్రమల ద్వారా వీరికి జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్‌కుమార్ తెలిపారు. ఈ...
Read More...
Local News  Spiritual  

శ్రీలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ లో అన్నకోటి

శ్రీలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ లో అన్నకోటి సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు): సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నిర్వహించే అన్నకోటి కార్యక్రమం ఈసారి కూడ ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ మంత్రి, ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు  మర్రి శశిధర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
Read More...

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌పై విమర్శలు – ట్రంప్, మార్కెట్ల మధ్య సంతులనం కొనసాగింపు

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌పై విమర్శలు – ట్రంప్, మార్కెట్ల మధ్య సంతులనం కొనసాగింపు వాషింగ్టన్‌ అక్టోబర్ 26: అమెరికా ట్రెజరీ (ధన) కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల ఆర్థిక విధానాలపై తీసుకున్న నిర్ణయాల వల్ల వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా అర్జెంటీనాకు బిలియన్ల డాలర్ల విలువైన ఆర్థిక సహాయ ప్యాకేజ్‌ను సమన్వయం చేయడం ఆయనపై ప్రధాన విమర్శగా మారింది. ఈ ప్యాకేజ్‌ ద్వారా అమెరికా ఆర్థిక శాఖను “రాజకీయంగా ప్రభావితమైన సంస్థగా...
Read More...
Local News  Spiritual  

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి     శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో  మహా కుంభాభిషేకం పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. సీతాఫల్ మండి...
Read More...

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్   క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల, అక్టోబర్ 26 (ప్రజా మంటలు): పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో  పోలీస్ ప్రెస్ - ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం...
Read More...
National  International   State News 

టిక్‌టాక్‌ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్‌

టిక్‌టాక్‌ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్‌    వాషింగ్టన్‌ అక్టోబర్ 26:అమెరికా మరియు చైనా ప్రభుత్వాలు చివరికి టిక్‌టాక్‌ అమెరికా వెర్షన్‌ విక్రయంపై ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ఆదివారం ప్రకటించారు. ప్రధాన అంశాలు: అమెరికా–చైనా మధ్య టిక్‌టాక్‌ అమ్మకంపై తుది ఒప్పందం ట్రంప్‌, షీ జిన్‌పింగ్‌ గురువారం బుసాన్‌లో సమావేశం అమెరికా వెర్షన్‌...
Read More...
Local News  State News 

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు హైదరాబాద్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపుపై అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ సారి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను కేటాయించగా, దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపుల కోసం 95,137 దరఖాస్తులు అందాయి. రేపు (అక్టోబర్ 27) జిల్లాల...
Read More...