అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం
On
అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం
జగిత్యాల జులై 07
(ప్రజా మంటలు):
జిల్లా కేంద్రంలోని గీత భవనంలో పురాణ బ్రహ్మ తిగుళ్ల విశు శర్మచే సౌందర్యలహరి పురాణ ప్రవచన కార్యక్రమం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రతినిత్యం ఉదయము 9:30నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగును. ఈనెల 13 వరకు 7 రోజులపాటు కార్యక్రమం కొనసాగును. కాగా ఆదివారం ప్రారంభం రోజున 9 మంది బాలికలచే కుమారి పూజ నిర్వహించారు. ప్రతినిత్యం కార్యక్రమ అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగునని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం భజన కార్యక్రమం కొనసాగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు
Published On
By From our Reporter

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
Published On
By Kasireddy Adireddy

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
Published On
By From our Reporter

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు
Published On
By From our Reporter

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి
Published On
By From our Reporter

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత
Published On
By From our Reporter

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్
Published On
By From our Reporter

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'
Published On
By From our Reporter

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
Published On
By From our Reporter

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
Published On
By From our Reporter
