ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు తెలంగాణలో ఎదగనికి కృషి  - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

On
ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు  తెలంగాణలో ఎదగనికి కృషి  - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

WhatsApp Image 2024-07-05 at 13.46.59 (1)WhatsApp Image 2024-07-05 at 13.46.58ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు
తెలంగాణలో ఎడగనికి కృషి  - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

WhatsApp Image 2024-07-05 at 13.47.01

హైదరాబాద జులై 05 (ప్రజా మంటలు)  : లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, జాతీయ దళిత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ 78 వ జయంతిని లోక్ జనశక్తి (రామ్ విలాస్ )పార్టీ హైదరాబాద లోని తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో ఎంతో ప్రభావ వంతమైన పాత్ర పోషించిన రామ్ విలాస్ పాశ్వాన్, అన్నీ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషిచేశాడాని నాయకులు తమ ప్రసంగంలో కొనియాడారు. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అహ్మద్ మునీర్ మాట్లాడుతూ, రామ్ విలాస్ పాశ్వాన్ కు వచ్చిన ఓట్ల రికార్డును ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదని, కేంద్ర రైల్వే మంత్రిగా పాశ్వాన్ ఉన్నప్పుడు రైల్వేలో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారాణి, ఆయన మన మధ్య లేకపోవడం భాదకరమనీ అన్నారు.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఎల్ జే పి ల పొత్తులో భాగంగా ఐదు లోక్ సభ స్థానాలు పార్టీకి కేటాయిస్తే, ఐదు స్థానాల్లో గెలిచి, ప్రస్తుత జాతీయ అధ్యక్షులు చిరాగ పాశ్వాన్ తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకొన్నాడాని ప్రశంసించారు. .

రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ అలలోచనాలతో, సామ్యవాది రామ్ మనోహర్ లోహియా శిష్యరికంలో సర్వజానా హితన్ని కోరిన రామ్ విలాస్ పాశ్వాన్ అన్నీ వర్గాలను కలుపుకొని వెళ్లదానికే నిరంతరం కృషి చేశాడని కొనియాడారు. తెలంగాణ లో పార్టీ నీ బలోపేతం చేస్తామనీ, ఆయన సేవలను ప్రజలు ఎన్నటికీ మారిచిపోరాని, ఆయన నమ్మిన సిద్దాంతల మేర పని చేస్తూ, వారిని ఈతరానికి పరిచయం చేయడానికే, 78వ జన్మదినం జరుపుకుంటున్నామనీ అన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్ మూడు దశాబ్దాలు క్రియ శిలా రాజకీయాల్లో ఉన్నా, ఒక దళిత నాయకుడిగా నే కాకుండా యావత్ ప్రజా సేవ చేయాలనే తపించే నాయకుడని,  అతని కొడుకు చిరాగ్ పాశ్వాన్ లోక్ జన శక్తి పార్టీ లక్ష్య సాధనలో, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్న యువ నాయకూడాని అన్నారు. తెలంగాణ లో కూడా అన్నీ వర్గాల  మహిళలు, యువకులతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి, తెలంగాణ లో ఒక శక్తివంతమైన పార్టీ గా నిలపడానికి, ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని, సమాజ సేవ కోసం పరితపించే ప్రతి ఒక్కరు పార్టీలో చేరి.. ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తామని వికాస్ తెలిపారు.

 కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్ట శ్రీనివాస్, యాదగిరి, మల్లేశం, ఈద భాస్కర్, మహిళా నాయకురాళ్ళు దుర్గా, పార్వతి, రజనీ, తడితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నీ వర్గాల వారితో కలిసి సహ పంక్తి భోజనం చేశారు.

Tags
Join WhatsApp

More News...

National  Opinion 

ఫిస్కల్ డెఫిసిట్ నుంచి Debt-to-GDP రేషియోకు బడ్జెట్ మార్పు

ఫిస్కల్ డెఫిసిట్ నుంచి Debt-to-GDP రేషియోకు బడ్జెట్ మార్పు న్యూఢిల్లీ డిసెంబర్ 12 : ఈ ఏడాది బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఒక కీలక ఆర్థిక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు భారత ఆర్థిక విధానానికి ప్రధాన సూచికగా పరిగణించిన ఫిస్కల్ డెఫిసిట్ స్థానంలో, ప్రభుత్వం ఇప్పుడు Debt-to-GDP Ratio (దేశం మొత్తం అప్పు – మొత్తం ఆర్థిక ఉత్పత్తి పోలిక)ను కేంద్రంగా ఉంచుతోంది....
Read More...
National  International  

వెనిజులా తీరంలో ‘స్కిప్పర్’ చమురు నౌక స్వాధీనం

వెనిజులా తీరంలో ‘స్కిప్పర్’ చమురు నౌక స్వాధీనం వాషింగ్టన్/కరాకస్ డీసెంబర్ 12: వెనిజువెలా తీరానికి సమీపంలో ‘స్కిప్పర్’ అనే చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మడురో ప్రభుత్వంపై తీసుకుంటున్న చర్యలు మరో కొత్త దశలోకి చేరాయి. మడురోను అధికారం నుండి దూరం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు, ఆర్థిక నిర్బంధం, సైనిక ఒత్తిడిని క్రమంగా పెంచుతోంది....
Read More...
Local News  State News 

బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దండి- కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి

బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దండి- కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు): .ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రతి ఒక్కరు. గ్రామ అభివృద్ధిని, బాలల హక్కుల సాధన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇటీవల  పోటీ చేసి గెలుపొందిన నూతన  సర్పంచులకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ...
Read More...

హైదరాబాద్‌లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన

హైదరాబాద్‌లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జాగృతి జనంబాట కార్యక్రమం మూడో రోజు భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జిల్లాలోని అంబర్‌పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో కాచిగూడ ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు చె నంబర్ బ్రిడ్జి కిందనున్న రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించారు. కాచిగూడ ప్రభుత్వ స్కూల్,...
Read More...
Crime  State News 

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి విశాఖపట్నం డిసెంబర్ 12: అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మరోసారి దారుణ ప్రమాదానికి వేదికైంది. శుక్రవారం ఉదయం రాజుగారి మెట్ట వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడి భారీ విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మొత్తం 35 మంది యాత్రికుల్లో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరికొందరు...
Read More...
Local News 

వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ

వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ బుగ్గారం, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 12వ వార్డులో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇచ్చిన హామీలతో స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో పాల్గొన్న...
Read More...
Local News 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం  గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):మండల కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల సందడి మరింత వేడెక్కుతోంది. గౌను గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అంకం విజయ భూమయ్య తన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ప్రజలను కలిసిన ఆమె,వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుని… వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు....
Read More...

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు బ్యాలెట్ పత్రాలను నమిలేయడంతో ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేగింది. గ్రామానికి చెందిన వృద్ధుడు పిట్టల వెంకటి మద్యం సేవించి 4వ వార్డు పోలింగ్...
Read More...
State News 

సీడ్ బిల్లు–2‌‌025 పై  రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ

సీడ్ బిల్లు–2‌‌025 పై  రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై  రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్‌ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ...
Read More...
Local News  State News 

దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) : దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్‌లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో  ఐఏఎస్, ఐపీఎస్,...
Read More...
Filmi News  State News 

అఖండ 2 సినిమా టికెట్‌ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు

అఖండ 2 సినిమా టికెట్‌ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్‌ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్‌ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్‌ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి...
Read More...
Crime  State News 

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:   హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారన్న వార్తలు సోష‌ల్‌ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ వివరణ...
Read More...