ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు తెలంగాణలో ఎదగనికి కృషి - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్
.jpeg)
ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు
తెలంగాణలో ఎడగనికి కృషి - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

హైదరాబాద జులై 05 (ప్రజా మంటలు) : లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, జాతీయ దళిత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ 78 వ జయంతిని లోక్ జనశక్తి (రామ్ విలాస్ )పార్టీ హైదరాబాద లోని తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో ఎంతో ప్రభావ వంతమైన పాత్ర పోషించిన రామ్ విలాస్ పాశ్వాన్, అన్నీ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషిచేశాడాని నాయకులు తమ ప్రసంగంలో కొనియాడారు. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అహ్మద్ మునీర్ మాట్లాడుతూ, రామ్ విలాస్ పాశ్వాన్ కు వచ్చిన ఓట్ల రికార్డును ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదని, కేంద్ర రైల్వే మంత్రిగా పాశ్వాన్ ఉన్నప్పుడు రైల్వేలో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారాణి, ఆయన మన మధ్య లేకపోవడం భాదకరమనీ అన్నారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఎల్ జే పి ల పొత్తులో భాగంగా ఐదు లోక్ సభ స్థానాలు పార్టీకి కేటాయిస్తే, ఐదు స్థానాల్లో గెలిచి, ప్రస్తుత జాతీయ అధ్యక్షులు చిరాగ పాశ్వాన్ తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకొన్నాడాని ప్రశంసించారు. .
రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ అలలోచనాలతో, సామ్యవాది రామ్ మనోహర్ లోహియా శిష్యరికంలో సర్వజానా హితన్ని కోరిన రామ్ విలాస్ పాశ్వాన్ అన్నీ వర్గాలను కలుపుకొని వెళ్లదానికే నిరంతరం కృషి చేశాడని కొనియాడారు. తెలంగాణ లో పార్టీ నీ బలోపేతం చేస్తామనీ, ఆయన సేవలను ప్రజలు ఎన్నటికీ మారిచిపోరాని, ఆయన నమ్మిన సిద్దాంతల మేర పని చేస్తూ, వారిని ఈతరానికి పరిచయం చేయడానికే, 78వ జన్మదినం జరుపుకుంటున్నామనీ అన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్ మూడు దశాబ్దాలు క్రియ శిలా రాజకీయాల్లో ఉన్నా, ఒక దళిత నాయకుడిగా నే కాకుండా యావత్ ప్రజా సేవ చేయాలనే తపించే నాయకుడని, అతని కొడుకు చిరాగ్ పాశ్వాన్ లోక్ జన శక్తి పార్టీ లక్ష్య సాధనలో, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్న యువ నాయకూడాని అన్నారు. తెలంగాణ లో కూడా అన్నీ వర్గాల మహిళలు, యువకులతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి, తెలంగాణ లో ఒక శక్తివంతమైన పార్టీ గా నిలపడానికి, ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని, సమాజ సేవ కోసం పరితపించే ప్రతి ఒక్కరు పార్టీలో చేరి.. ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తామని వికాస్ తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్ట శ్రీనివాస్, యాదగిరి, మల్లేశం, ఈద భాస్కర్, మహిళా నాయకురాళ్ళు దుర్గా, పార్వతి, రజనీ, తడితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నీ వర్గాల వారితో కలిసి సహ పంక్తి భోజనం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... 