ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం: గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా జిల్లా ఎస్పి అశోక్ కుమార్
ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం:శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా
జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 21( ప్రజా మంటలు )
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యo అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ అన్నారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎస్పి గారు మాట్లాడుతూ... జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావు , విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. మహిళలు రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా పోకరిలా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్ పనిచేస్తుంది. మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షీ టీం ఫోన్ నెంబర్( 8712670783) తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిలా వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు విద్యార్థినిలు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారీగా నిరంతరగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడిన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి అన్నారు. సైబర్ నేరస్తులు కొత్త విధానాలు కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు వాటినీ అరికట్టేందుకు ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఫైనాన్స్ లు నిర్వహించిన ,సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసిన చట్టపరమైన చర్యలకు వెళ్తాం. వడ్డీ వ్యాపారులు వేధిస్తే బాధితులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.జిల్లా నుంచి గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తామన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్
హైదరాబాద్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటివాడయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి (Harinya Reddy)తో పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
హైదరాబాద్లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు... కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్
చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27:
కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.
జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు
కవిత పిలుపు వెంటనే యాక్షన్కు దిగిన జాగృతి నాయకులు
చౌటుప్పల్ మండలం ... జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు.
టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు
2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు... జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల, నవంబర్ 27 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు చార్టెడ్ అకౌంటెన్సీ (CA) కోర్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పాల్గొని విద్యార్థులకు... హైదరాబాద్లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు):
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోపై పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు... రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్
కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు
మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ, తూకం విధానం, 17% తేమ శాతం పరిశీలన, రైతులకు అందుబాటులో ఉంచిన వసతులపై... ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు
కోరుట్ల/మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్, కల్వకోట, కట్లకుంటతో పాటు కోరుట్ల మండలంలోని మోహన్రావుపేట గ్రామాల నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు.... శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం
జగిత్యాల నవంబర్ 27 ( ప్రజా మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో గురువారం శ్రీ భక్త మార్కండేయ స్వామి, శ్రీ గాయత్రి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, శ్రీ గురు దత్త జయంతి సందర్భంగా వారం రోజులపాటు జరిగే శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభించారు.
ఈ... అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
కోరుట్ల నవంబర్ 27(ప్రజా మంటలు)అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి తెలిపారు.మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని,... రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్
న్యూఢిల్లీ నవంబర్ 27:రాజ్యసభ కార్యదర్శితనం జారీ చేసిన తాజా బులెటిన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. MPs తమ ప్రసంగం చివర Jai Hind, Vande Mataram, “Thanks / Thank you” వంటి పదాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నిర్ణయంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... రాజస్థాన్లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్
బార్మేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పట్టుబడిన ఇన్ట్రూడర్
న్యూ ఢిల్లీ/ బార్మేర్ నవంబర్ 27:
రాజస్థాన్లోని బార్మేర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు వద్ద పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గమనించి, వెంటనే బీఎస్ఎఫ్కు సమాచారం ఇవ్వడంతో అతను... పాత 5 రూపాయల నోట్లకు బంగారుతో సమాన విలువ! మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే
– ఎలా అంటే?
పాత నోట్లను చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవసరం లేని కాగితాల్లా భావించి ఎవరికైనా ఇచ్చేస్తారు లేదా చెత్తబస్తాలో వేసేస్తారు. కానీ మీ దగ్గర ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లు ఇప్పుడు మార్కెట్లో లక్షలు తెచ్చిపెడుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.
786 సీరియల్ నంబర్ నోట్లకు గోల్డ్ రేట్!... 