ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం: గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

On
ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం: గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం:శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా

జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

       జగిత్యాల జూన్ 21( ప్రజా మంటలు   )
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యo అని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ ఐపిఎస్  అన్నారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎస్పి  గారు మాట్లాడుతూ... జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావు , విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. మహిళలు రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా పోకరిలా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్ పనిచేస్తుంది. మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షీ టీం ఫోన్ నెంబర్( 8712670783) తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిలా  వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు విద్యార్థినిలు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారీగా నిరంతరగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడిన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి అన్నారు. సైబర్ నేరస్తులు కొత్త విధానాలు కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు వాటినీ అరికట్టేందుకు ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్  1930 గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఫైనాన్స్ లు నిర్వహించిన ,సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసిన చట్టపరమైన చర్యలకు వెళ్తాం. వడ్డీ  వ్యాపారులు వేధిస్తే బాధితులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.జిల్లా నుంచి గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తామన్నారు.

Tags
Join WhatsApp

More News...

గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా గౌరవ మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి శ్రీ నారాయణ గారు కఠినమైన తీర్పును ప్రకటించారు. గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో...
Read More...

జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం

జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం నాయకత్వం – బాధ్యత – స్వయం నియంత్రణ: డైరెక్టర్ హరి చరణ్ రావు జగిత్యాల (రూరల్), నవంబర్ 14 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నెన్స్ డే ను హర్షాతిరేకాలతో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతా భావం, పాఠశాల...
Read More...

జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు

జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం సందర్భంగా జగిత్యాల పట్టణంలో భారీ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్‌ చౌరస్తా వద్ద...
Read More...

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494) ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు...
Read More...
Local News  State News 

గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ

గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ జగిత్యాల,నవంబర్ 14 (ప్రజా మంటలు):72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా, జగిత్యాలలోని గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సహకార పతాకాన్ని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం “డిజిటలైజేషన్‌ ప్రమోషన్” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో సహకార విభాగ అధికారులు, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, సిబ్బంది...
Read More...
Local News 

వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు 

వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు  ఇబ్రహీంపట్నం నవంబర్ 14(ప్రజామంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది.
Read More...
National  State News 

ఎన్డీఏపై నమ్మకం ఉంచిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ

ఎన్డీఏపై నమ్మకం ఉంచిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ న్యూఢిల్లీ నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు ఎన్డీఏపై చూపిన నమ్మకాన్ని ఆయన అభినందించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని, అభివృద్ధి పట్ల ప్రజల నిబద్ధత మరోసారి రుజువైందని అన్నారు. బిహార్‌ తీర్పు చరిత్రాత్మకం – మోదీ ప్రధాని మోదీ మాట్లాడుతూ, బిహార్...
Read More...

శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కుంకుమార్చనలు 

శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కుంకుమార్చనలు  జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.    వైదిక క్రతువును నంబి నరసింహ ఆచార్య (చిన్న స్వామి) నిర్వహించగా కార్యక్రమంలో మేడిపల్లి రాజన్న శర్మ శశాంక మౌళి భార్గవ్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణశర్మ సిరిసిల్ల...
Read More...
Local News  State News 

“కర్మ తిరిగి వచ్చింది” జూబ్లీహిల్స్ ఓటమిపై భారీ చర్చ:  కవిత సంచలన ట్వీట్‌

“కర్మ తిరిగి వచ్చింది” జూబ్లీహిల్స్ ఓటమిపై భారీ చర్చ:  కవిత సంచలన ట్వీట్‌ హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ అభ్యర్థి పరాజయంపై స్పందించిన ఆమె, “కర్మ తిరిగి వచ్చింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. కవితను...
Read More...

17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన ప్రభుత్వం

17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన ప్రభుత్వం హైదరాబాద్‌ నవంబర్ 14 (ప్రజా మంటలు): జూబ్లిహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ నెల 17న కేబినెట్‌ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మీడియా చిట్‌చాట్ ముఖ్యాంశాలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అపార మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకమై పనిచేయడంతోనే ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. ఈ గెలుపు...
Read More...
Local News  State News 

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది” కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై కేసీఆర్ విమర్శ “బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” కేసీఆర్  బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):    జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్...
Read More...