కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..

On
కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

న్యూఢిల్లీ జూన్ 16 (ప్రజా మంటలు) : 

మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారం నాడు తెలిపారు. 

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని చెప్పారు. 

మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు అసవరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) అందిస్తుందని చెప్పారు.

జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్శిటీ లకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేసేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు. 

కాగా,

  • భారతీయ నాగరిక్ సురక్ష సంహి కింద నేరాల తీవ్రతను బట్టి పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించ నున్నారు.
  • భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు (ఐపీసీలో 511 సెక్షన్లకు బదులుగా) ఉంటారు. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. 

భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లు (సీఆర్‌పీసీ లోని 484 సెక్షన్ల స్థానే) ఉంటాయి. 177 ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్‌ సెక్షన్లు చేర్చారు.

  • భారతీయ సాక్ష్య అభియాన్‌లో 14 సెక్షన్లను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లు (ఒరిజనల్ ప్రొవిజన్లు 167) ఉండగా, 24 ప్రొవిజన్లను మార్చారు. రెండు కొత్త ప్రొవిజన్లు, ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా, ఆరు ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు.

ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకు వచ్చారు.

Tags
Join WhatsApp

More News...

పుతిన్ భారత్‌ పర్యటన డిసెంబర్ 5–6న — ప్రపంచ రాజకీయాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం

పుతిన్ భారత్‌ పర్యటన డిసెంబర్ 5–6న — ప్రపంచ రాజకీయాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం పార్లమెంట్‌లో ప్రసంగం — ప్రతీకాత్మక ప్రాధాన్యం రష్యా-భారత్ వ్యూహాత్మక బంధం ప్రపంచ పరిణామాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం న్యూ ఢిల్లీ/ మాస్కో అక్టోబర్ 28: భారత్-రష్యా సంబంధాలకు కొత్త దశ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఇది రెండు దేశాల మధ్య 23వ వార్షిక...
Read More...
Local News 

హరీశ్ రావుకు పితృవియోగం

హరీశ్ రావుకు పితృవియోగం హరీశ్ రావుకు పితృవియోగం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (ప్రజామంటలు) :తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు  పితృవియోగం కలిగింది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం (గంట క్రితం) అనారోగ్యంతో తుదిశ్వాస...
Read More...
Crime  State News 

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రకారం,...
Read More...
Local News 

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక   డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ. A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు.  డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి...
Read More...
Crime  State News 

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు): వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు...
Read More...
Crime  State News 

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం   కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు): కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని...
Read More...
Local News  State News 

స్కాలర్ షిప్ లు  ప్రభుత్వ బిక్ష కాదు  - విద్యార్థుల హక్కు : ఏబీవీపి

స్కాలర్ షిప్ లు  ప్రభుత్వ బిక్ష కాదు  - విద్యార్థుల హక్కు : ఏబీవీపి సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) సికింద్రాబాద్‌ జిల్లా మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం  మారేడ్ పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గేట్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి...
Read More...
Local News  State News 

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల హైదరాబాద్ అక్టోబర్ 27: బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150...
Read More...
Local News 

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 46వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి  అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత    జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)           ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో తో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత స్వీకరించారు.   ఈ సందర్భంగా...
Read More...
Local News 

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు): పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం  చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ...
Read More...
Local News 

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):    ఆపదలో ఉండే వారికి సంజీవని  లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా దాదాపు...
Read More...