బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం

On
బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం

బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం

 

న్యూ డిల్లి జూన్ 14:

ఈరోజు జెడియు శాసన సభ్యులతో నితీష్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాడు. బీజేపీ సభ్యులు నిన్ననే సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత బీహార్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. గత రెండు రోజులుగా శాసన సభ రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజానికి పార్లమెంట్ ఎన్నిజాలతోనే బీహార్ శాసనసభ ఎన్నికలు జరపాలని శరరుతో నితీష్ బీజేపీ తొ జతకట్టారనే ప్రచారం జరిగింది. కానీ ఇది సమయం కాదని, మహారాష్ట్ర ఎన్నికలతో బీహార్ ఎన్నికలు జరుపుతామని మోడీ ఇచ్చిన హామీ పట్ల ఇప్పుడు నితీష్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం బీహార్ రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే జేడీయూ శాసన సభ్యులతొ సమావేశం అవుతున్నారా అని పరిశీలకులు భావిస్తున్నారు  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలో తన పార్టీ కు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల కూడా అసంతృప్తితో అన్నట్లు ప్రచారం జరుగుతుంది. జూన్ 11, 12 తేదీలలో నితిష్ కుమార్ తన అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని, ఇంటికే పరిమితం అవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఎపి, ఒడిషా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి రావాల్సిన ఆయన, తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని తన అసంతృప్తిని తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.  ఈ మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాలు ఎదిరి చూస్తున్నాయి.

Tags
Join WhatsApp

More News...

State News 

జోగులాంబ గద్వాల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుయోమోటో —

జోగులాంబ గద్వాల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుయోమోటో — హైదరాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుయోమోటోగా కేసు నమోదు చేసింది. డా. జస్టిస్ షమీం అక్తర్, మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్,...
Read More...

జగిత్యాల విద్యార్థి హిమేష్ వైద్యానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ

జగిత్యాల విద్యార్థి హిమేష్ వైద్యానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ జగిత్యాల (రూరల్) నవంబర్ 2 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్‌కు చెందిన విద్యార్థి హిమేష్ ఇటీవల పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హిమేష్‌ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల...
Read More...
Local News  State News 

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు): “జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు. జాగృతి అధ్యక్షురాలు...
Read More...
National  Sports  International  

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ ముంబయి, నవంబర్ 1 (ప్రజా మంటలు): ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ రేపు (ఆదివారం) డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్న ఈ పోరులో ఏ జట్టు గెలిచినా మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది. ఫైనల్ ముందు శనివారం సాయంత్రం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో...
Read More...
Crime  State News 

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు): మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై దేవిసింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు నివాసి అయిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దేవిసింగ్ వాటర్ ట్యాంకర్...
Read More...

తండ్రి పిస్టల్ తో కాల్పులు : ఇంస్టా లొ పోస్ట్ : యువకుని అరెస్ట్

తండ్రి పిస్టల్ తో కాల్పులు :  ఇంస్టా లొ పోస్ట్ : యువకుని అరెస్ట్ దిల్లీ నవంబర్ 01: దీపావళి సందర్భంగా తుపాకీ కాల్పులు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిని, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర దిల్లీ శాస్త్రి నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, 22 ఏళ్ల సుమిత్ అనే యువకుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో రెండు...
Read More...
Local News 

హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి

హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు): ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహించే హాలోవీన్ వేడుకలు సిటీలోని పలు ప్రాంతాల్లో సందడిగా నిర్వహించారు. గేటేడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లల్లో చిన్నా,పెద్ద అంతా కలసి హాలోవిన్ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు. విద్యార్థులు, యువత భూతాలు, విచిత్ర  వేషదారణతో పాల్గొని సరదాగా గడిపారు. మాస్కులు,కాస్ట్యూమ్ పార్టీలతో సిటీలో పలువురు...
Read More...
Local News 

వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు  : వైద్యుల హెచ్చరిక

వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు  : వైద్యుల హెచ్చరిక సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు): దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్‌ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్‌ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్‌ అల్ట్రాసౌండ్‌ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు. డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి...
Read More...
Local News  State News 

ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది

ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణుసికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జాదుగర్ సికందర్ షో ప్రారంభం సికింద్రాబాద్, నవంబర్ 01 ( ప్రజామంటలు) : రోజు,రోజుకి అంతరించి పోతున్న ఇంద్రజాల కళను బతికించుకునేందుకు గాను ఇంద్రజాలన్నే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని వరల్డ్ ఫేమస్  మెజీషియన్ సామల వేణు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహరకళా భవన్...
Read More...
National  International   State News 

కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని వరుసగా కెనడా మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధి బృందాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ భేటీలు సాగాయి. 🔹 కెనడా ప్రతినిధి బృందం భేటీ: కెనడా హైకమిషనర్  క్రిస్టోఫర్ కూటర్  నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్...
Read More...
Local News 

మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.

మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్. మెట్టుపల్లి  నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్  నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం ఈ...
Read More...

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి ప్రధానాంశాలు: - కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట- 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు- రైలింగ్ విరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం- ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం- సమగ్ర దర్యాప్తు ఆదేశాలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నవంబర్ 01: ఈరోజు (శనివారం, నవంబర్...
Read More...