బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం
బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం
న్యూ డిల్లి జూన్ 14:
ఈరోజు జెడియు శాసన సభ్యులతో నితీష్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాడు. బీజేపీ సభ్యులు నిన్ననే సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత బీహార్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. గత రెండు రోజులుగా శాసన సభ రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజానికి పార్లమెంట్ ఎన్నిజాలతోనే బీహార్ శాసనసభ ఎన్నికలు జరపాలని శరరుతో నితీష్ బీజేపీ తొ జతకట్టారనే ప్రచారం జరిగింది. కానీ ఇది సమయం కాదని, మహారాష్ట్ర ఎన్నికలతో బీహార్ ఎన్నికలు జరుపుతామని మోడీ ఇచ్చిన హామీ పట్ల ఇప్పుడు నితీష్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం బీహార్ రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే జేడీయూ శాసన సభ్యులతొ సమావేశం అవుతున్నారా అని పరిశీలకులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలో తన పార్టీ కు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల కూడా అసంతృప్తితో అన్నట్లు ప్రచారం జరుగుతుంది. జూన్ 11, 12 తేదీలలో నితిష్ కుమార్ తన అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని, ఇంటికే పరిమితం అవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఎపి, ఒడిషా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి రావాల్సిన ఆయన, తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని తన అసంతృప్తిని తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాలు ఎదిరి చూస్తున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)మేడిపెల్లి, కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా గురువారం మేడిపెల్లి కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం లో పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్... ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు
జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినటట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా... ఈషా గౌతమ స్కూల్ పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్- పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ఈషా, గౌతమ స్కూల్ వారి పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొనీ స్పోర్ట్స్ మీట్ జెండా ఆవిష్కరణ చేసి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించినజగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
నేటి సమాజంలో విద్య తో పాటు క్రీడలు చాలా... ఇజ్రాయెల్తో భారత్ దృఢంగా నిలుస్తుంది: క్నెసెట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
టెలిఆవివ్ ఫిబ్రవరి 26:
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ **క్నెసెట్**ను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, “ఇజ్రాయెల్తో భారత్ సంపూర్ణ విశ్వాసంతో దృఢంగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్కు జీరో టాలరెన్స్ విధానం ఉందని, ఇందులో ఎలాంటి... జగిత్యాల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా సమీండ్ల వాణి పదవీ బాధ్యతల స్వీకరణ
.జగిత్యాల, ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా సమీండ్ల వాణి శ్రీనివాస్ గారు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్పర్సన్కు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్... పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల ఫిబ్రవరి 25 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ (బాలుర) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.... ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి_ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జగిత్యాల ఫిబ్రవరి 24 (ప్రజా మంటలు)పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... గడ్డి మందు వినియోగంలో రైతుల ఆలోచనలో మార్పు రావాలి డా ఏం.మహేశ్ రెడ్డి
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి దీని వినియోగంలో రైతుల్లో మార్పు రావాలని వైద్యులు మర్రి మహేష్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపురం గ్రామంలో డా,,మర్రి మహేష్ రెడ్డి ఆద్వర్యంలో పారాక్వాట్ గడ్డి మందు మరియు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించబడింది.... ఎమ్మెల్యే ,పలువురు మంత్రులతో సీఎం ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన సమిండ్ల వాణీ శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ఈ... బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బోగ శ్రావణి తో కలిసి హైదరాబాద్ లో... ఎంపీ అరవిందును డా బోగ శ్రావణి తో కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్లు
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా .భోగ శ్రావణి తో కలిసి హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... 