నేడు కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి - వేల సంఖ్యలో భక్తులు
నేడు కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి - వేల సంఖ్యలో భక్తులు
జగిత్యాల జిల్లా ప్రతినిధి/రాజేష్ బొంగురాల, జూన్ 02(ప్రజా మంటలు):జూన్ 01
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో హను మాన్ భక్తుల హడావుడి కనిపిస్తుంది.ఈరోజు కొండగట్టు లో హనుమాన్ పెద్ద జయంతి జరుపుకుం టున్నారు.మాల విరమణ కోసం అంజన్న భక్తులు వేలాది సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు. దీంతో కొండగట్టు ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయమంత మోగిపోతుంది, వైశాఖ మాసంలోని దశమి తిథిలో హనుమాన్ జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరు పుకుంటారు.జూన్ 1వ తేదీ ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై జూన్ 2వ తేదీ ఉదయం 5:04 గంటలకు ముగిసే ఈ తిథి గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలోహనుమంతుడు శని గ్రహం లేదా శనిశ్వరుడి అత్యంత శక్తివంతమైన రూపంగా అభివ్యక్తిగా పరిగణించ బడుతున్నాడు.
హనుమంతుడి జన్మది నోత్సవం రోజున పూజలు చేయడం ద్వారా శని చెడు ప్రభావాల ను నుంచి బయటపడవచ్చు.హనుమాన్ జన్మ దినోత్సవ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆలయాల్లో శనివారం జూన్ 1, 2024 అత్యంత భక్తిశ్రద్ధ లతో జరుపుకుంటున్నారు.
ఈ సమయంలో రోజు పూజ చేసి హనుమాన్ మంత్రా లను పఠిస్తారు. 41 రోజుల దీక్ష చివరి రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలను జరుపుతారు.ఈ వేడుకలో ప్రధానంగా ‘సుందర కాండ’ పవిత్రమైన పఠనం. రామాయణంలోని అనేక భాగాలు హనుమంతుడు లంకలో సీతా దేవి కోసం వెతుకుతున్న సమ యంలో అతని ధైర్యాన్ని గురించి వివరిస్తాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
