నేడు కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి - వేల సంఖ్యలో భక్తులు
నేడు కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి - వేల సంఖ్యలో భక్తులు
జగిత్యాల జిల్లా ప్రతినిధి/రాజేష్ బొంగురాల, జూన్ 02(ప్రజా మంటలు):జూన్ 01
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో హను మాన్ భక్తుల హడావుడి కనిపిస్తుంది.ఈరోజు కొండగట్టు లో హనుమాన్ పెద్ద జయంతి జరుపుకుం టున్నారు.మాల విరమణ కోసం అంజన్న భక్తులు వేలాది సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు. దీంతో కొండగట్టు ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయమంత మోగిపోతుంది, వైశాఖ మాసంలోని దశమి తిథిలో హనుమాన్ జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరు పుకుంటారు.జూన్ 1వ తేదీ ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై జూన్ 2వ తేదీ ఉదయం 5:04 గంటలకు ముగిసే ఈ తిథి గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలోహనుమంతుడు శని గ్రహం లేదా శనిశ్వరుడి అత్యంత శక్తివంతమైన రూపంగా అభివ్యక్తిగా పరిగణించ బడుతున్నాడు.
హనుమంతుడి జన్మది నోత్సవం రోజున పూజలు చేయడం ద్వారా శని చెడు ప్రభావాల ను నుంచి బయటపడవచ్చు.హనుమాన్ జన్మ దినోత్సవ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆలయాల్లో శనివారం జూన్ 1, 2024 అత్యంత భక్తిశ్రద్ధ లతో జరుపుకుంటున్నారు.
ఈ సమయంలో రోజు పూజ చేసి హనుమాన్ మంత్రా లను పఠిస్తారు. 41 రోజుల దీక్ష చివరి రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలను జరుపుతారు.ఈ వేడుకలో ప్రధానంగా ‘సుందర కాండ’ పవిత్రమైన పఠనం. రామాయణంలోని అనేక భాగాలు హనుమంతుడు లంకలో సీతా దేవి కోసం వెతుకుతున్న సమ యంలో అతని ధైర్యాన్ని గురించి వివరిస్తాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
