గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

On
గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 30( ప్రజా మంటలు) : 

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... 

గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.

పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.

ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.

జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.

పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు. 

జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు. 

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్ సికింద్రాబాద్, జూలై 14 (ప్రజామంటలు): హైదరాబాద్ సైదాబాద్ లోని అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం  కమ్యూనిటీ మస్జీద్ లో రక్తదాన శిభిరాన్ని  నిర్వహించారు. కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు  పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా రక్తదానం చేశారు. 1889 లో హజ్రత్ మీర్జా గులాం అహ్మాద్ స్థాపించిన ఈ కమ్యూనిటీ లో వరసగా సామాజిక...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.  జగిత్యాల జులై 14 ( ప్రజా మంటలు) జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్య వర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించిన టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం...
Read More...
Local News 

బోనాల  జాతరలో భక్తులకు సేవ చేయడం  అదృష్టం 

బోనాల  జాతరలో భక్తులకు సేవ చేయడం  అదృష్టం  మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్ సికింద్రాబాద్, జులై 14 (ప్రజామంటలు)  సికింద్రాబాద్ లష్కర్  శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా, శుక్రవారం మినీ జాతరగా తలపించే రోజు తోపాటు ఆదివారం బోనాల పండుగ సందర్భంలో, సోమవారం రంగం, అంబారి ఊరేగింపులో తమదైన శైలిలో భక్తి పరవశంతో క్రమం తప్పకుండా మక్తల...
Read More...
Local News 

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత నాకు బలి ఇచ్చి, రక్తం చూపించాలి...లేనట్లయితే అల్లకల్లోలం చేస్తా..    - నాకు ఇబ్బంది కలిగించిన వారు రక్తం కక్కుకుంటారు..    - ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయి..    - రంగంలో  భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత సికింద్రాబాద్ జూలై 14 (ప్రజామంటలు) :    ఈ ఏడాది వర్షాలు బాగా  కురుస్తాయి... పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.... కానీ...
Read More...
Local News 

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు ప్రజామంటలు – వేలేరు వేలేరు మండలానికి చెందిన తొలి మహిళా జెడ్పీటీసీగా సేవలందించిన చాడ సరిత అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన షోడాషపల్లికి తరలించగా, సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు స్టేషనుగణ్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే...
Read More...
Local News  State News 

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు ముందు లెక్కలు తేల్చండి  - ఎన్నికలు నిర్వహించండి - జిల్లా కలెక్టర్ కు "చుక్క గంగారెడ్డి" విజ్ఞప్తి    బుగ్గారం జూలై 14 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ లెక్కలు తేల్చి దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకునే దాకా బుగ్గారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించ వద్దని...
Read More...
Local News  State News 

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నాయకుల ఆందోళన హైదరాబాద్ జూలై 14: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో ఈమేరకు ఫిర్యాదు చేశారు....
Read More...

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి గొల్లపల్లి జూలై 14 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు ఉన్నత పాఠశాలలో 2025 పి ఆర్ టి యు సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీ ఆర్ టీ యు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్ నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ ఆర్ టీ యు జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి సికింద్రాబాద్, జూలై 14 (ప్రజా మంటలు):: నిరాశ్రయులు, సంచార జాతులవారి కోసం పద్మారావు నగర్ లోని స్కై ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు280వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోడ్ల పక్కన నివసిస్తున్న వారికి ఫుడ్డు ప్యాకెట్లను అందజేశారు. సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై దుర్భర జీవితం గడుపుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఫుడ్...
Read More...
Local News 

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు   బిజెపి మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి.  ఇబ్రహీంపట్నం జూలై 13 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల కేంద్రoలోని గంగపుత్ర సంఘానికి నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిదుల నుండి 4లక్షలు మంజూరుచేసిన ప్రొసీడ్ కాపీని సంఘ సభ్యులకు ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి అందజేశారు. లింగారెడ్డి మాట్లాడుతూ నిజామాబాదు...
Read More...
National  Filmi News  State News 

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత 

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత  హైదరాబాద్ జూలై 14: ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87),బెంగళూరు లోని తన నివాసంలో సోమవారం రోజు ఉదయత్పూర్వం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. ఆమ్పఈ తెలుగుతో పాటు, భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి...
Read More...
Local News  State News 

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు? నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి? - తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి* తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు హైదరాబాద్ జూలై 13:ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
Read More...