నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి - స్టేషన్ ఘనపూర్   ఎమ్మెల్యే కడియం శ్రీహరి

On
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి - స్టేషన్ ఘనపూర్   ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య... బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు... స్టేషన్ ఘనపూర్   ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి
దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య...
బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు...
స్టేషన్ ఘనపూర్   ఎమ్మెల్యే కడియం శ్రీహరి

 వేలేరు మే 9 (ప్రజా మంటలు) : తన బిడ్డ కడియం కావ్యకు రాజకీయ భవిష్యత్తునివ్వాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.

హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని పిచరా మద్దెలగూడెం, శాలపల్లి  కమ్మరిపేట గుండ్ల సాగర్  గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిది గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండలేక తాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కోన్నారు.

అందరం కలిసి కట్టుగా మన గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్  పార్టీల సునామిలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకు పోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ తన  కుటుంబ ఖాజాన నింపుకున్నాడని ఆరోపించారు.పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి  చేసింది ఏమీ లేదని ఆయన కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు.

వేలేరు మండలం అభివృద్ధి చేశానంటూ అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సాగు నీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు లో 104 కోట్ల రూపాయలలో 6కోట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి కమిషన్ తీసుకున్నది నిజం కదా.అధికారం చేతిలో ఉందని కోట్ల కోట్లకు దండుకున్నారు. కేసీఆర్ కుటుంబమంతా అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆర్ బిడ్డ  కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైల్లో ఉందని పేర్కోన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పదవులు పనులు అమ్ముకున్నారని దళిత ఎమ్మెల్యే అయ్యి కూడా దళితబందులో కమిషన్ తీసుకున్నారని దుయ్యబట్టారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయంగా అండగా నిలిచి కడుపులో పెట్టుకొని ఆదరిస్తున్నారన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని ఇందిరమ్మ పథకాలు అమలు చేయాలన్న, మంజూరు ఇవ్వాలన్నా  ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందన్నారు. కేంద్రంలో 10ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు .

మోడీ పాలనలో ముస్లింలకు క్రిస్టియన్లకు,దళితుకకు అన్యాయం జరుగుతుందని పేర్కోన్నారు. తన బిడ్డ కావ్యను మీ బిడ్డగా,చెల్లెగా, అక్కగా, అడపడుచుగా భావించి ఆశీర్వదించాలని ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు

---------------------------

Tags

More News...

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు  *పట్టణ సీఐ కరుణాకర్    జగిత్యాల జూలై 18 (ప్రజా మంటలు) పట్టణ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పాత బస్టాండ్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్...
Read More...
Local News 

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్  పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ 

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్  పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్  మల్యాల జులై 18 ( ప్రజా మంటలు) చొప్పదండి నియోజవర్గం మల్యల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన క్యాతం శ్యామ్ సుందర్ రెడ్డి అనే ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్తకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని  కెసిఆర్ దృష్టికి వెళ్ళింది... ఆయనే స్వయంగా శ్యామ్ సుందర్ రెడ్డి క్యాతంకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి, కోరుట్ల ఎమ్మెల్యే...
Read More...
Local News 

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.       

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.        జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం కల వ్యవస్థ జర్నలిజం రంగం అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  ఆధ్వర్యంలో టి.యు.డబ్ల్యు జె(ఐజేయు) నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ...
Read More...
Local News 

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) నవ్య బాలికల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థినిలు జూనియర్లకు స్వాగతం ఉత్సవాలను ఆనంద ఉత్సాహాల మధ్య నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సై సుప్రియ మాట్లాడుతూ విద్యార్థినిలు సమాజంలో జరిగే అరాచకాల పట్ల ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల ఆశయాల మేరకు శ్రద్ధగా...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి. జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు)నూతనంగా ఎన్నికైన టి యు డబ్ల్యూ జె(ఐజె)  కమిటీని  సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి .    జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని సన్మానించారు .జిల్లా అధ్యక్షులు   చీటీ శ్రీనివాస్ రావు  సారధ్యంలో ప్రెస్ మిత్రుల సమస్యలను మరియు ఇండ్ల...
Read More...
Local News 

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి ఇబ్రహీంపట్నం జూలై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ  గ్రామంలోని 311 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు మెట్టుపల్లి  ఆర్డిఓ సర్వేకు ఆదేశించారు. సర్వే నెంబర్ చూసి, ఎంజాయ్మెంట్ సర్వే చేయుటకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లాండ్ రికార్డ్ మరియు తాసిల్దార్ కు...
Read More...
Local News 

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మల్లాపూర్ జులై 18 ( ప్రజా మంటలు) నేరాల నియాత్రణకు గ్రామాల్లో విజిబుల్ పొలిసింగ్ పై దృష్టి సారించాలి. యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై, సైబర్ నెరలపై చైతన్యాన్ని తీసుకురావాలి వార్షిక తనిఖీల్లో భాగంగా మల్లాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా...
Read More...
National  State News 

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ త్వరలో మతమార్పిడి నిరోధ చట్టం తెస్తాం : ఫడ్నవీస్  ముంబై జూలై 18 : హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాలకు చెందిన వారు నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లు పొందినట్లయితే, వాటిని రద్దు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర ప్రదేశాలలో రిజర్వేషన్ల...
Read More...
Local News 

బోనాల వేడుకలు

బోనాల వేడుకలు
Read More...
Local News 

మండలంలో మంత్రి పర్యటన

మండలంలో మంత్రి పర్యటన
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) నూతన పాలకవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సికింద్రాబాద్ లో జరిగిన సెటా సర్వసభ్య సమావేశంలో ఈ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన ప్రెసిడెంట్ గా సురేశ్ జీ సురాన, సెక్రటరీగా సుధీర్ జీ కొటారి, ట్రెజరర్ గా సిద్దార్థ్ కేవల్ రమణి లు...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): గాంధీ మెడికల్ కళాశాలలో బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డప్పులు, వాయిద్యాలతో బోనాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో  సమర్పించారు.అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి శేఖర్ రావ్, ప్రొఫెసర్లు కృపాల్ సింగ్ రమాదేవి పూర్ణయ్య చంద్రశేఖర్...
Read More...