గల్ఫ్ కార్మికులను అదుకొంటాం - కాంగ్రెస్ ఎం పై అభ్యర్థి జీవన్ రెడ్డి

On
గల్ఫ్ కార్మికులను అదుకొంటాం - కాంగ్రెస్ ఎం పై అభ్యర్థి జీవన్ రెడ్డి

గల్ఫ్ కార్మికులను అదుకొంటాం - కాంగ్రెస్ ఎం పై అభ్యర్థి జీవన్ రెడ్డి

మోర్తాడ్ ఏప్రిల్ 26 :

మోర్తాడ్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎం పీ అభ్యర్థి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లో మహిళా లకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం కల్పించినం.ఆరు గ్యారంటీ ల అమలుకు కృషి చేస్తున్నం.రు.500 లకే సిలిందర్ అందజేస్తున్నాం.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నం.

బీడీ కార్మికులకు పీ ఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తం.రెండు లక్షల రుణ మాఫీ చేయనున్నాం.రైతులకు విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత బస్సు సౌకర్యం కల్పీస్తున్నారా..సిలిండర్ 500 లకే ఇస్తున్నారా..ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టీ ఉపాధి కల్పించినం.

పదేళ్ల కాలంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఎవరికైనా పరిహారం అందించారా అని నిలదీశారు.

గల్ఫ్ కార్మికులకు ఆదుకునేందుకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డీ గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రు.5 లక్షలు అందిస్తామన్నారు.

కల్యాణలక్ష్మి తోపాటు తులం బంగారం అందజేస్తాం..కాంగ్రెస్ కు ఓటు వేసి,ఎం పీ గా ఆశీర్వ దించాలని  జీవన్ రెడ్డి కోరారు

Tags
Join WhatsApp

More News...

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు) జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో...
Read More...

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
National  State News 

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’ న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు): దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశ సైనిక చరిత్రలోనే ఓ వినూత్న ఘట్టంగా నిలవనుంది. ఈ యానిమల్...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు  జగిత్యాల జనవరి 01 (ప్రజా మంటలు): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ,...
Read More...
Local News 

నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి

నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి జగిత్యాల/వేములవాడ జనవరి 01 (ప్రజా మంటలు): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని, అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు....
Read More...
State News 

కేసీఆర్‌ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ

కేసీఆర్‌ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ సిద్దిపేట జనవరి 01 (ప్రజా మంటలు): తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా...
Read More...
State News 

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ నగరం మొత్తం వెలుగుల్లో మునిగిపోయి ఉత్సాహంగా కనిపించింది. అయితే ఈ ఉత్సవాల వెనుక నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. న్యూ ఇయర్...
Read More...

మైనర్‌పై అత్యాచార కేసులో రాజేంద్ర సిసోడియా అరెస్ట్

మైనర్‌పై అత్యాచార కేసులో రాజేంద్ర సిసోడియా అరెస్ట్ మథుర, (ఉత్తరప్రదేశ్)| జనవరి 01: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన రాజేంద్ర సిసోడియా చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన కొన్ని వారాల క్రితం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం...
Read More...
National  State News 

మంత్రి కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలపై వివాదం – విచారం వ్యక్తం చేసిన మంత్రి:

మంత్రి కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలపై వివాదం – విచారం వ్యక్తం చేసిన మంత్రి: ఇండోర్ జనవరి 01 (ప్రజా మంటలు): మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలోని భగీరథపురం ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా చోటుచేసుకున్న డయేరియా వ్యాప్తి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రశ్నించిన మీడియాపై రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆరోగ్య శాఖ సమాచారం...
Read More...
State News 

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, జనవరి 01 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సానుకూల చర్చ జరిపారు.
Read More...

జిల్లా కేంద్రంలో పోలీసుల అలర్ట్ 

జిల్లా కేంద్రంలో పోలీసుల అలర్ట్         జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ,టౌన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం ,టౌన్ ఎస్ఐలు...
Read More...