అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి.
- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 19 (ప్రజా మంటలు)
అర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
శుక్రవారం రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటింగ్ శాతం ఎక్కడ అయితే తక్కువగా ఉందో ఆయా ప్రాంతాలలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటు శాతం పెంచాలని, ఎక్కువగా పోలింగ్ శాతం ఉందో అక్కడ మెయింటైన్ చేయాలని అన్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచే దిశగా వివిధ శాఖల ద్వారా స్వీప్ కార్యక్రమాలను ఈ నెల 20 నుండి వచ్చే నెల 11 వరకు రోజువారీ కార్యక్రమాలను ప్రణాళికలతో నిర్వహించాలని అన్నారు.
వేసవి కాలం దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ఉన్నందున యువత తప్పలనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించి విస్తృత పరచాలని అన్నారు. మే 13 జరిగే లోకసభ పోలింగ్ కేంద్రాలలో కనీస మాలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, దివాకర, ఆర్డీఓ పి.మధుసూదన్, స్వీప్ నోడల్ అధికారి మదన్ మోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, స్వీప్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా " ఫ్రెషర్స్ డే " వేడుకలు
 ఇబ్రహీంపట్నం అక్టోబర్ 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున  " ప్రెషర్స్ డే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ వరప్రసాద్  హాజరై,మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకమైనదని ఈ దశలో విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం...
                        ఇబ్రహీంపట్నం అక్టోబర్ 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున  " ప్రెషర్స్ డే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ వరప్రసాద్  హాజరై,మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకమైనదని ఈ దశలో విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం...                    పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు - ఎక్కడ లేకున్నా స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు అవసరం
 సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు ): 
పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదని, మరణించిన మనిషికి మరణించిన మనిషికి సాంప్రదాయ బద్దంగా  అంతిమ వీడ్కోలు పలికే ప్రదేశమే స్మశానవాటిక (గ్రేవ్ యార్డ్) అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శుక్రవారం బన్సీలాల్ పేట లోని బోయగూడ లో గల...
                        సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు ): 
పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదని, మరణించిన మనిషికి మరణించిన మనిషికి సాంప్రదాయ బద్దంగా  అంతిమ వీడ్కోలు పలికే ప్రదేశమే స్మశానవాటిక (గ్రేవ్ యార్డ్) అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శుక్రవారం బన్సీలాల్ పేట లోని బోయగూడ లో గల...                    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం :కోట నీలిమ
 సికింద్రాబాద్,  అక్టోబర్ 31 (ప్రజా మంటలు): 
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను మరవకుండా తాము కొనసాగిస్తామని పిసిసి వైస్ ప్రెసిడెంట్ డా.కోట నీలిమ అన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం బన్సీలాల్ పేట శ్రీనివాస హోటల్ వద్ద నిర్వహించారు. అక్కడున్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్...
                        సికింద్రాబాద్,  అక్టోబర్ 31 (ప్రజా మంటలు): 
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను మరవకుండా తాము కొనసాగిస్తామని పిసిసి వైస్ ప్రెసిడెంట్ డా.కోట నీలిమ అన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం బన్సీలాల్ పేట శ్రీనివాస హోటల్ వద్ద నిర్వహించారు. అక్కడున్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్...                    జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా సాగిన “ రన్ ఫర్ యూనిటీ ” కార్యక్రమం జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
 జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)
జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా  జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  “” రన్ ఫర్ యూనిటీ "(ఐక్యత పరుగు) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా...
                          
జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)
జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా  జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  “” రన్ ఫర్ యూనిటీ "(ఐక్యత పరుగు) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా...                    దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందాం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
 జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహణ
. 
రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ గారి ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా  దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను...
                        జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహణ
. 
రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ గారి ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా  దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను...                    నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ
 జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo  తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా...
                        జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo  తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా...                    ముంతా తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలి –బీజేపీ నాయకుడు రామ్ గోపాల్ రెడ్డి
 హుస్నాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.
రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్...
                        హుస్నాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.
రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్...                    హర్యానా విశ్వవిద్యాలయంలో మహిళలను అవమానించిన ఘటన
 రుతుక్రమం నిరూపించమని బలవంతం!
చండీగఢ్ (హర్యానా), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హర్యానా రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయంలో మహిళా ఉద్యోగులను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రోహ్తక్లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా క్లీనర్లు తమ రుతుక్రమం (periods) సమయంలో సెలవు తీసుకున్నందుకు సూపర్వైజర్లు వారిని విచారణ పేరుతో వేధించారు....
                        రుతుక్రమం నిరూపించమని బలవంతం!
చండీగఢ్ (హర్యానా), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హర్యానా రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయంలో మహిళా ఉద్యోగులను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రోహ్తక్లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా క్లీనర్లు తమ రుతుక్రమం (periods) సమయంలో సెలవు తీసుకున్నందుకు సూపర్వైజర్లు వారిని విచారణ పేరుతో వేధించారు....                    ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లైస్ చైర్మన్ పదవి – బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు హోదా
.jpg) హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, బోధన్ ఎమ్మెల్యే బి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ...
                        హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, బోధన్ ఎమ్మెల్యే బి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ...                    అజహరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం
 హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు...
                          
హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు...                    జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు
 ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...
                        ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...                    కరీంనగర్లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
 కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...
                        కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...                    
 
         
         
         
        